లేటెస్ట్ న్యూస్

  • Home
  • మృతదేహాన్ని ఇంటికి చేర్చుకోలేని దుస్థితి..

లేటెస్ట్ న్యూస్

మృతదేహాన్ని ఇంటికి చేర్చుకోలేని దుస్థితి..

Apr 10,2024 | 12:46

ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి   ఇంటర్నెట్ : రాష్ట్రంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో విఫలమైన వైసిపి ప్రభుత్వంపై ఏపీసిసి చీఫ్ షర్మిలా రెడ్డి ఘాటుగా…

Tension – ఖమ్మంలో ఉద్రిక్తత – రాజకీయ దాడులు – 144 సెక్షన్‌

Apr 10,2024 | 12:43

కామేపల్లి (ఖమ్మం) : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ గ్రామంలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. జిల్లాకు చెందిన…

బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని తీసుకొస్తాం: నారా లోకేశ్‌

Apr 10,2024 | 12:36

మంగళగిరి: టిడిపి అధికారంలోకి రాగానే బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.…

కేసీఆర్‌కు జైలు శిక్ష పడేవరకు తెలంగాణ ప్రజలు పోరాడాలి : విశ్రాంత ఐఏఎస్‌ ట్వీట్‌

Apr 10,2024 | 12:18

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, మురళీధర్‌రావు, కాళేశ్వరానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు జైలు శిక్షలు పడేంత వరకు…

ఈ నెల 12 వరకు రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

Apr 10,2024 | 11:44

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో…

తాగునీటిని వృథా చేస్తే ఆ ఇంటి ఓనర్లకు రూ.5,000 జరిమానా : జీహెచ్‌ఎంసీ

Apr 10,2024 | 11:26

హైదరాబాద్‌ : వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా…

మచిలీపట్నంలో రాజకీయ దాడులు

Apr 10,2024 | 11:17

ప్రజాశక్తి -మచిలీపట్నం రూరల్‌ : మచిలీపట్నంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయి. మచిలీపట్నంలోని జనసేన నాయకుడు కోరియర్‌ శ్రీను కు చెందిన బార్‌ లో కౌంటర్‌ లో ఉన్న…

సూర్యాపేటలో భారీగా నగదు, బంగారం అపహరణ

Apr 10,2024 | 10:53

సూర్యాపేట : సూర్యాపేటజిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో దొంగలు బీభత్సం సఅష్టించారు. లక్ష్మీ శ్రీనివాస బంగారు ఆభరణాల షాప్‌లో భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ…

హైదరాబాద్‌ లో డ్రగ్స్‌ ముఠా పట్టివేత..

Apr 10,2024 | 10:45

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిద్దేందుకు అధికారులు కఅషి చేస్తున్నారు. ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ డగ్స్‌, గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా సనత్‌నగర్‌లో సైబరాబాద్‌…