లేటెస్ట్ న్యూస్

  • Home
  • బిజెపితో దేశం అథోగతే నిరుద్యోగ భూతంతో భారత్‌ సతమతం

లేటెస్ట్ న్యూస్

బిజెపితో దేశం అథోగతే నిరుద్యోగ భూతంతో భారత్‌ సతమతం

May 4,2024 | 22:54

 ‘దేశ ఆర్థిక పరిస్థితి-మన భవిష్యత్తు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందని ప్రముఖ…

కమ్యూనిస్టులతోనే అన్ని వర్గాలకు ఆదరణ

May 4,2024 | 22:03

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎంతోనే అన్ని వర్గాలకు ఆదరణ…

స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలి

May 4,2024 | 21:57

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు రమేష్‌ కుమార్‌…

పోస్టల్‌ బ్యాలెట్‌పై స్పష్టత ఇవ్వాలి : ఇసికి టిడిపి వినతి

May 4,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌…

బిజెపి అధికారంలోకొస్తే నాలుగు శాతం రిజర్వేషన్లు మాయం

May 4,2024 | 21:48

జగన్‌ ప్రతి విషయాన్ని చంద్రబాబుతో ముడిపెట్టడం సరికాదు : షర్మిల ప్రజాశక్తి-కడప అర్బన్‌ : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిములకు నాలుగు శాతం రిజర్వేషన్లను మాయం…

7న ఆకాశవాణి, డిడిలో సిపిఎం నేతల ప్రసంగాలు

May 4,2024 | 21:43

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆకాశవాణి, దూరదర్శన్‌లో ఈనెల 7వ తేదీన సిపిఎం నాయకుల ప్రసంగాలు ప్రసారం కానున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఏడోతేదీ…

ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలి

May 4,2024 | 21:40

 ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఎపిజెఎసి అమరావతి…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై టిడిపి ఆరోపణలపై నివేదిక ఇవ్వండి

May 4,2024 | 21:39

 సిఐడికి ఇసి ఆదేశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అడిషనల్‌ డిజి సిఐడి…

‘అన్నమయ్య’ బాధితులకు న్యాయం చేస్తాం : నారా లోకేష్‌

May 4,2024 | 21:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య జిల్లా) : యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై నేరుగా వారి కష్టనష్టాలు తెలుసుకున్నానని, వారికి సమన్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన…