లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘థగ్‌ లైఫ్‌’ మొదలైంది

లేటెస్ట్ న్యూస్

‘థగ్‌ లైఫ్‌’ మొదలైంది

Jan 24,2024 | 18:33

కమల్‌ హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ బుధవారం నుండి ప్రారంభమైంది. ‘డే 1 షూట్‌’ అంటూ చిత్రబృందం ఓ వీడియో విడుదలచేసింది.…

షూటింగ్‌లో నితిన్‌ కొత్త ప్రాజెక్టు

Jan 24,2024 | 18:32

వెంకీ కుడుములతో నితిన్‌ చేస్తున్న కొత్త ప్రాజెక్టు ‘విఎన్‌-2’ నుండి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. నితిన్‌, ఇతర కీలక నటీనటులు ఈ చిత్రం యొక్క…

విశాల్‌ ‘రత్నం’ పూర్తి చేశారు

Jan 24,2024 | 18:30

విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’ షూటింగ్‌ పూర్తయినట్లు మంగళవారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ యాక్షన్‌ ప్రియులందరికీ పండుగలా ఉంటుందని, త్వరలోనే…

అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ తాజా చిత్రం

Jan 24,2024 | 18:28

అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లాపటా లేడీస్‌’. కిరణ్‌ రావ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జమ్తారా వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ స్పర్శ్‌ శ్రీవాస్తవ్‌ ఈ…

‘గిరిజన చరిత్రపై రచనలు’పై జాతీయ సెమినార్

Jan 24,2024 | 17:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ గిరిజన అధ్యయనాల విభాగం ద్వారా ‘గిరిజన చరిత్రపై రచనలు’ అనే అంశంపై రెండు రోజుల…

విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jan 24,2024 | 17:31

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బద్దులూరి యశస్వి (యష్‌) విచారణ దఅష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు…

బడ్జెట్‌ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ

Jan 24,2024 | 16:18

అమరావతి: బడ్జెట్‌ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్‌వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…

అణగారిన వర్గాల అభివృద్ధే వైసిపి ధ్యేయం : సజ్జల

Jan 24,2024 | 16:12

విజయవాడ: వైఎస్సార్‌ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైసిపి. అణగారిన వర్గాలతో అసోసియేట్‌ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.…

భద్రతాదళాల చెక్‌పోస్ట్‌పై దాడి .. ముగ్గురి మృతదేహాలు లభ్యం

Jan 24,2024 | 16:15

ఇస్లామాబాద్‌ :    పాకిస్థాన్‌ ఖైబర్‌ ఫక్తుంఖ్వా ప్రాంతంలోని భద్రతా దళాల చెక్‌పోస్ట్‌పై గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు బుధవారం…