లేటెస్ట్ న్యూస్

  • Home
  • తప్పుల తడకగా శ్వేతపత్రం..ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయాలి : హరీశ్‌రావు

లేటెస్ట్ న్యూస్

తప్పుల తడకగా శ్వేతపత్రం..ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయాలి : హరీశ్‌రావు

Dec 20,2023 | 15:06

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే…

పవన్‌ కళ్యాణ్‌కి స్వల్ప అస్వస్థత..సభకు ఆలస్యంగా చేరుకునే అవకాశం

Dec 20,2023 | 14:59

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం పవన్‌కళ్యాణ్‌ లోకేష్‌ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం…

చోరీ కేసును 12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

Dec 20,2023 | 14:54

ప్రజాశక్తి-అనంతపురం: అనంతపురం జిల్లాలో ఐడీబీఐ బ్యాంక్‌ వద్ద జరిగిన చోరీ ఘటనను 12 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ అన్భురాజన్‌ వివరించారు. ఏటీఎం ఉద్యోగిగా…

చేనేత కళను భావితరాలకు అందించడం హర్షణీయం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Dec 20,2023 | 14:49

పోచంపల్లి: చేనేత కార్మికులను చూసిన తర్వాత ఆనందం కలిగిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్‌ డై…

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

Dec 20,2023 | 14:39

ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో నిలిచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10…

ప్రారంభ ట్రేడ్‌లో ఆల్‌టైమ్‌ రికార్డుస్థాయికి సెన్సెక్స్‌, నిఫ్టీ

Dec 20,2023 | 13:23

న్యూఢిల్లీ   :   సెన్సెక్స్‌, నిఫ్టీలు గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల ప్రభావం కొనసాగుతుండటంతో బుధవారం ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్‌ ,…

విశాఖ చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ

Dec 20,2023 | 13:26

ప్రజాశక్తి-విశాఖ: టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా బుధవారం సాయంత్రం…

వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..

Dec 20,2023 | 12:56

దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్‌-2024 వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే…

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Dec 20,2023 | 12:36

యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…