లేటెస్ట్ న్యూస్

  • Home
  • చరణ్‌, జాన్వీ ఆ సీక్వెల్‌ చేయాలి- చిరంజీవి

లేటెస్ట్ న్యూస్

చరణ్‌, జాన్వీ ఆ సీక్వెల్‌ చేయాలి- చిరంజీవి

Apr 13,2024 | 19:35

‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండోభాగంలో రామ్‌చరణ్‌తేజ్‌, జాన్వీ కపూర్‌ నటిస్తే చూడాలనేది తన కల అని, దాని కోసం ఎదురుచూస్తున్నానని టాలీవుడ్‌ హీరో చిరంజీవి వ్యాఖ్యానించారు.…

19న ‘టెనెంట్‌’ సినిమా విడుదల

Apr 13,2024 | 19:33

కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తన కంటే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్‌ హీరోగా ‘టెనెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. శనివారం నాడు ఈ సినిమాకు ట్రైలర్‌ను…

‘దర్శిని’ పాటలు బాగున్నాయ్

Apr 13,2024 | 19:30

వి4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్‌వి సూర్యం నిర్మాతగా, డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దర్శిని’. వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా నటించారు.…

‘మేకప్‌ మ్యాన్‌’ సినిమా ప్రారంభం

Apr 13,2024 | 19:25

అభిరామ్‌ మూవీస్‌ బ్యానర్‌పై సీనియర్‌ మేకప్‌ మ్యాన్‌ కుమార్‌ మెట్టుపల్లి నిర్మాతగా, దివాకర్‌ యడ్ల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మేకప్‌ మ్యాన్‌’. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్‌…

‘శరపంజరం’ ప్రీ రిలీజ్‌ వేడుక

Apr 13,2024 | 19:22

నవీన్‌ కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘శరపంజరం’. దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై టి.గణపతిరెడ్డి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌…

ఉత్తరాంధ్ర అభివఅద్ధికై చిత్తశుద్దిగా నిలవండి : అజశర్మ

Apr 13,2024 | 19:18

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ :ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు చిత్తశుద్ధిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఏ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక…

మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

Apr 13,2024 | 18:28

కందుకూరు : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు,కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 | 18:12

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు…