ICC Test Rankings: అగ్రస్థానానికి అశ్విన్
దుబాయ్: టెస్టుల్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో అతని ర్యాంక్ మెరుగైంది.…
దుబాయ్: టెస్టుల్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో అశ్విన్ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో అతని ర్యాంక్ మెరుగైంది.…
రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రలలో కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో రన్వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.2 పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైయింది. దినేష్ యాదవ్ బొల్లెబోయిన, పుష్పక్…
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం 1.26 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘ఇండియాస్ టేకేడ్ చిప్స్ ఫర్…
ప్రజాశక్తి- హిందూపురం : అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లే తండ్రి విఘతజీవిగా ఇంట్లో ఉన్నాడు. కుటుంబసభ్యులు కన్నీటి…
ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ టికెట్లను టిటిడి విడుదల చేసింది. ఈ…
అమరావతి: టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్ను ఉన్నత…
తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…
ముంబై : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై మహారాష్ట్రలో ఎన్డిఎ మిత్రపక్షాలైన ఎన్సిపి, శివసేనల పార్టీల మధ్య ఎట్టలకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. కేంద్ర హోంమంత్రి…
హైదదరాబాద్ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో…