లేటెస్ట్ న్యూస్

  • Home
  • ICC Test Rankings: అగ్రస్థానానికి అశ్విన్‌

లేటెస్ట్ న్యూస్

ICC Test Rankings: అగ్రస్థానానికి అశ్విన్‌

Mar 13,2024 | 21:49

దుబాయ్: టెస్టుల్లో ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌గా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో అశ్విన్‌ తొమ్మిది వికెట్లు పడగొట్టడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది.…

‘ఫైటర్‌ రాజా’ ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌

Mar 13,2024 | 17:15

రామ్జ్‌, మాయా కృష్ణన్‌ ప్రధాన పాత్రలలో కృష్ణ ప్రసాద్‌ దర్శకత్వంలో రన్‌వే ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ నెం.2 పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైయింది. దినేష్‌ యాదవ్‌ బొల్లెబోయిన, పుష్పక్‌…

1.26 లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన

Mar 13,2024 | 17:06

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం 1.26 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘ఇండియాస్‌ టేకేడ్‌ చిప్స్‌ ఫర్‌…

తండ్రి మరణం..కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థిని

Mar 13,2024 | 20:34

ప్రజాశక్తి- హిందూపురం : అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. ప్రతిరోజూ పరీక్ష కేంద్రానికి ద్విచక్రవాహనంలో తీసుకెళ్లే తండ్రి విఘతజీవిగా ఇంట్లో ఉన్నాడు. కుటుంబసభ్యులు కన్నీటి…

జూన్‌ నెల శ్రీవారి సేవల టికెట్ల కోటా విడుదల

Mar 13,2024 | 23:52

ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్‌ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ టికెట్లను టిటిడి విడుదల చేసింది. ఈ…

ప్రత్తిపాటి శరత్‌ పోలీసు కస్టడీకి హైకోర్టు నిరాకరణ

Mar 13,2024 | 15:02

అమరావతి: టిడిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ను ఉన్నత…

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం ఖాయం : పెద్దిరెడ్డి

Mar 13,2024 | 14:46

తిరుపతి: వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గెలవడం ఖాయం అనిమంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని వాకాడులో మాజీ ముఖ్యమంత్రి…

నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి

Mar 13,2024 | 15:11

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై మహారాష్ట్రలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన ఎన్‌సిపి, శివసేనల పార్టీల మధ్య ఎట్టలకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. కేంద్ర హోంమంత్రి…

సంగంబండ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన మంత్రులు

Mar 13,2024 | 14:23

హైదదరాబాద్‌ : నారాయణపేట జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో…