లేటెస్ట్ న్యూస్

  • Home
  • 22 నుంచి విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు

లేటెస్ట్ న్యూస్

22 నుంచి విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Feb 5,2024 | 20:02

సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…

‘రాజధాని ఫైల్స్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Feb 5,2024 | 18:11

శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ…

‘విశ్వంభర’ షూటింగ్ లో త్రిష

Feb 5,2024 | 18:10

మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో వేసిన మ్యాసివ్ సెట్‌లో తన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం కోసం…

వెండితెరపైకి 13 ఏళ్ల చిన్నారి రాసిన ‘బటర్ ఫ్లై’ నవల

Feb 5,2024 | 18:10

సైరా పదిన్నర సంవత్సరాల వయసులో బటర్ఫ్లై అనే నవలను రాసింది. సైర మన దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన నవలా రచయిత. ఇప్పుడు సైరా వయస్సు 13 సంవత్సరాలు.…

లక్నోజిల్లా జైల్లో 63 మందికి హెచ్‌ఐవి

Feb 5,2024 | 17:22

లక్నో : దేశంలో మరోసారి హెచ్‌ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…

బకాయిలకై మిమ్స్ ఉద్యోగుల ఆందోళన

Feb 5,2024 | 16:39

బకాయి డీఏలు చెల్లించాలి సస్పెండ్ చేసిన ఉదోగ్యులను విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని డిమాండ్ నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా  ప్రజాశక్తి-విజయనగరం టౌన్…

పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Feb 5,2024 | 16:12

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.. వైసిపిని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా?…

సిసోడియాకు ఊరట

Feb 5,2024 | 16:11

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆప్‌ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను గతేడాది మార్చిలో ఇడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఆయన ఈ…

ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారు..

Feb 5,2024 | 16:02

 సిఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌: కష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని…