లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘మంజుమ్మాళ్ బాయ్స్’ పై ఇళయరాజా ఫిర్యాదు

లేటెస్ట్ న్యూస్

‘మంజుమ్మాళ్ బాయ్స్’ పై ఇళయరాజా ఫిర్యాదు

May 23,2024 | 12:27

చెన్నై : మంజుమ్మాళ్ బాయ్స్ నిర్మాతలపై సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ ఉల్లంఘన ఫిర్యాదు చేశారు. సినిమాలో ఉపయోగించిన ‘కణ్మణి అన్పోత్ కథలన్’ పాట తన పని…

చంద్రగిరిలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు

May 23,2024 | 11:48

గ్రామాల్లో విస్తతంగా ఫ్లాగ్‌ మార్చ్‌ ప్రజాశక్తి రామచంద్రపురం ( చంద్రగిరి) : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం జరిగిన హింసాత్మక దాడులను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా…

కర్ణాటకలో ఘోరం.. యువకుడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్‌ ఛాలెంజ్‌

May 23,2024 | 11:40

కర్ణాటక :కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. ఫెండ్స్‌ ఛాలెంజ్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఛాలెంజ్‌ చేసి మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు…

కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు

May 23,2024 | 11:24

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఎన్నికల ఘర్షణలపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్‌ మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్‌…

హైస్కూల్‌లో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై అత్యాచారం

May 23,2024 | 11:00

ఆలస్యంగా వెలుగులోకి వచిచ్న ఘటన జువైనల్‌కు నిందితుడు తరలింపు వీడియో చిత్రీకరించి వేదిస్తున్న నలుగురు అరెస్టు ప్రజాశక్తి – మండవల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లా కైకలూరు…

పిన్నెల్లి అరెస్టు ప్రచారంతో ఉద్రికత్త పరిస్థితులు

May 23,2024 | 10:34

మాచర్ల నియోజకవర్గంలో పటిష్ట బందోబస్తు ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) :ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలవాయి గేట్‌ పోలింగ్‌…

రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ

May 23,2024 | 09:44

అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…

జామియా మిలియా అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌ నియామకం

May 23,2024 | 08:43

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్‌ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా…

పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం

May 23,2024 | 07:44

ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు…