స్కూల్ యూనిఫాంలు వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం
ఇంటర్నెట్డెస్క్ : చిన్నారులు ధరించే స్కూల్ యూనిఫాంలు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో ఆటలు ఆడాలంటే…
ఇంటర్నెట్డెస్క్ : చిన్నారులు ధరించే స్కూల్ యూనిఫాంలు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో ఆటలు ఆడాలంటే…
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు యాత్రికులు 12 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.…
హైదరాబాద్ : మార్చి ఒకటి నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. దాదాపుగా 150 – 200 మంది…
హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకు శఅతి మించుతున్నాయి. లోన్యాప్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పకి.. వారి దురాగాతాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.…
అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకొల్లు…
అమరావతి: క్రికెటర్ హనుమ విహారి పట్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తీరుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా…
హైదరాబాద్ : నగరంలో 71 మంది ఎస్ఐలను, ఏడుగురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ…
ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నెలలతరబడి మంచినీరు అందకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం గేట్ల ముందు మంగళవారం నిరసన చేపట్టారు. అధికారులు గేట్లను మూసేయడంతో గేట్లను…