అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు…
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో యువ కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలంం కంభంపాడులో ఆదివారం వెలుగు…
– ప్రభుత్వ పాఠశాలల విభాగంలో విజేత కుప్పం జడ్పి స్కూల్ – ప్రయివేటు పాఠశాలల విభాగంలో కాకినాడ ఆదిత్య హైస్కూల్ ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. పేపర్ ధర భారీగా తగ్గిన…
ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భామా కలాపం 2’ నుండి తాజాగా ట్రైలర్ విడుదలైంది. 2022లో ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం’ సినిమాకి ఇది సీక్వెల్గా వస్తోంది.…
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరిగాయి. డా. మురళీమోహన్…
రవితేజ ‘ఈగల్’ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రవితేజ పాల్గంటున్న ‘మిస్టర్ బచ్చన్’ సెట్స్లో ‘ఈగల్’ సంబరాలు నిర్వహించారు. హరీష్…
ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ల్లో పాల్గొనడం లేదు. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ‘ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటున్నా’ అని గతంలో ప్రకటించారు.…
ఆదివారం ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. దర్శకులు వీర శంకర్, సముద్ర ప్యానెల్లు బరిలోకి దిగాయి. ఈ పోటీలో వీరశంకర్ ప్యానల్ ఘన…
అండర్-19 వరల్డ్ కప్ లో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి భారత్ టార్గేట్…