దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మికరాజ్యం స్థాపనే ప్రజలకు విముక్తి
లెనిన్ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…
లెనిన్ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…
వికారాబాద్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే అంగన్వాడీ కోడి గుడ్లను అంగట్లో అమ్మడానికి పెట్టిన వైనం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం…
తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు దేశంలోని యాత్రికులే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా యాత్రికులు…
జనసేన ఎన్నికల నిర్వహణ కమిటీలతో పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి…
ప్రజాశక్తి-విజయవాడ : వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతీరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆధునిక భారత దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు…
అనకాపల్లి: జనసేనలో చేరుతున్నట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్…
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తక్కువ ఓట్ల…
ప్రజాశక్తి-అమరావతి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంక వారి గూడెంలో అదాని ఆయుధ కర్మగారం నిర్మణం కోసం చేస్తున్న భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలి ఆంధ్రప్రదేశ్…