లేటెస్ట్ న్యూస్

  • Home
  • మూడోసారి గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా..

లేటెస్ట్ న్యూస్

మూడోసారి గ్రూప్‌ 2 పరీక్ష మరోసారి వాయిదా..

Dec 28,2023 | 11:20

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు మరోసారి నిరాశ ఎదురైయ్యింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం జనవరి 6,7వ తేదీల్లో…

రెండో రోజు ఉత్సాహంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

Dec 28,2023 | 11:17

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భారత భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలు రెండో రోజు గురువారం ఉత్సాహంగా సాగుతున్నాయి. తొలిరోజు జరిగిన గ్రూపు చర్చల్లో…

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

Dec 28,2023 | 15:24

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతుండగా  27వ మలుపు వద్ద రైలింగ్‌ను కర్ణాటక యాత్రికుల వాహనం డీకొట్టింది.…

రైతులకు శరాఘాతంగా ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ 

Dec 28,2023 | 10:43

భూ హక్కులు కాపాడేందుకు చట్టంలో సవరణలు తేవాలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఎపి…

‘ఉపాధి హామీ’కి డిమాండ్‌

Dec 28,2023 | 10:34

  వచ్చే ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగేనా? న్యూఢిల్లీ : కరోనా వంటి మహమ్మారి విజృంభించి లాక్‌డౌన్‌ సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించి బాసటగా…

‘నకిలీ’ ప్రచారాలు 

Dec 28,2023 | 10:23

  ‘డీప్‌ఫేక్‌’ టెక్నాలజీ మాయాజాలం ‘ఏఐ’తో లేనిది ఉన్నట్టుగా వీడియోలు, ఆడియోలు తయారు ప్రత్యర్థులపై అడ్డదారుల్లో దుష్ప్రచారాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ఎత్తుగడలు ఇందుకోసం ఎంత ఖర్చుకైనా…

పర్మినెంట్ చేయాల్సిందే…

Dec 28,2023 | 10:39

8వ రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతున్నసమగ్ర ఉద్యోగుల సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం : తమను రెగ్యులర్‌ చేయాలని హెచ్‌ఆర్‌, డిఎ ఇవ్వాలని,…

రెండేళ్లలో 4.25 లక్షల మంది ఐటి ఉద్యోగులపై వేటు

Dec 28,2023 | 11:16

న్యూఢిల్లీ : ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పుణ్యమా అని ఐటీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో ఐటీ కంపెనీలు…

సర్పంచుల ప్రత్యక్ష కార్యాచరణ

Dec 28,2023 | 11:11

జనవరి ఒకటి నుంచి సభలు, సమావేశాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్‌ చట్టానికి సచివాలయ వ్యవస్థ తూట్లు పొడిచిందన్న ప్రచారం నేపథ్యంలో వాటి విలీనం జరుగుతుందా లేదా…