లేటెస్ట్ న్యూస్

  • Home
  • మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

లేటెస్ట్ న్యూస్

మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Dec 9,2023 | 10:27

ముఖ్యమంత్రిగా లాల్‌దుహోమా ప్రమాణ స్వీకారం గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి ఐజ్వాల్‌ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌…

వారణాసిలో మండపేట వాసుల ఆత్మహత్య

Dec 9,2023 | 10:15

అప్పులు తీర్చలేకనే బలవన్మరణం : పోలీసులు ప్రజాశక్తి – మండపేట (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర కోనసీమ జిల్లా) : అప్పుల బాధ తాళలేక డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా…

‘ఉచిత బస్సు ప్రయాణం’ జీవో విడుదల

Dec 9,2023 | 10:02

హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీవో నంబర్ 47 ద్వారా మహాలక్ష్మి పథకం…

తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు

Dec 9,2023 | 09:49

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ, తుమ్మల – వ్యవసాయశాఖ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి – పౌరసరఫరాల శాఖ, జూపల్లి కృష్ణారావు…

మజ్జిగతో ఆరోగ్యానికి మేలు

Dec 9,2023 | 09:35

మజ్జిగ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా దోహదపడుతుంది. మజ్జిగ తాగితే చలువ చేస్తుంది. అందుకనే గ్రామాల్లో ఇప్పటికీ మజ్జిగను చల్ల అని పిలుస్తారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువగా…

వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే నిధులను ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచండి

Dec 9,2023 | 08:39

పిఎస్‌యులకు కేరళ ఆర్థికశాఖ ఆదేశం తిరువనంతపురం : బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుంటే ప్రభుత్వ ట్రెజరీలోనే నిధులను ఉంచాలని పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లు (పిఎస్‌యు),…

తాకట్టు బంగారం రికవరీ

Dec 9,2023 | 08:39

ఆభరణాల మాయం కేసును చేధించిన పోలీసులు- ఏడుగురు అరెస్టు, ఒకరు పరారీ ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బిఐలో గత నెల 30న…

లైవ్‌ టెస్టింగ్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ ప్రయోగించిన ఇరాన్‌

Dec 9,2023 | 08:38

టెహ్రాన్‌ : అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపడానికి ప్రణాళికలు రచిస్తున్న ఇరాన్‌ తాజాగా టెస్ట్‌ లివింగ్‌ స్పేస్‌ క్యాప్సుల్‌తో రాకెట్‌ను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ వార్తా…

పట్టణాల అభివృద్ధికి త్వరలోనే అర్బన్‌ కమిషన్‌ ఏర్పాటు : పినరయి విజయన్‌

Dec 9,2023 | 08:38

తిరువనంతపురం : రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం త్వరలోనే అర్బన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. శుక్రవారం ఎర్నాకుళం జిల్లాలోని కలూర్‌లో…