ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు.. సెలవులు పొడిగింపు
న్యూఢిల్లీ : ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ సీజన్ సగటు కంటే ఓ డిగ్రీ ఎక్కువ.…
న్యూఢిల్లీ : ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఆదివారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ సీజన్ సగటు కంటే ఓ డిగ్రీ ఎక్కువ.…
‘ప్రజా సంస్కృతి’ పుస్తకావిష్కరణలో రాఘవులు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : విశ్వజనీనమైన సంస్కృతి ఏదీ లేదని, సంస్కృతి అనేది ఆయా ప్రాంతాలకు పరిమిత మైన విషయమని…
ఖాన్ యూనిస్లో ఇంటిపై దాడి : 22మంది పాలస్తీనియన్ల మృతి ప్రధాన బాధితులు చిన్నారులేనన్న యునిసెఫ్ ఇజ్రాయిల్ ఎయిర్బేస్ లక్ష్యంగా హిజ్బుల్లా రాకెట్ దాడులు గాజా :…
పాలస్తీనీయుల పక్షానే మేము కేంద్రానికి తేల్చి చెప్పిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య న్యూఢిల్లీ : గాజాలో రక్తపుటేరులు పారిస్తూ, పెద్దయెత్తున మారణ హౌమం సృష్టిస్తున్న…
గతేడాది 73 శాతం పతనం న్యూఢిల్లీ : భారతీయ స్టార్టప్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మోడి ప్రభుత్వానికి కార్పొరేట్లకు వేల కోట్ల రుణాలు ఇప్పించడంలో ఉన్న ఆసక్తి.. చిన్న…
ప్రజాశక్తి-గుడ్లూరు: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టంది. ఈ…
బర్ద్వాన్ మెడికల్ కాలేజీకి భౌతిక కాయం అందజేత న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత, అంగన్వాడీల సమాఖ్య వ్యవస్థాపక నేత మహారాణి కోనార్ శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని…
కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ నిజమైన అసైనీ చేతుల్లో ఉన్న భూముల గుర్తింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటి స్ధలానికి అసైన్డ్ పట్టా పొంది పదేళ్లు…
– రాష్ట్ర బంధ్కూ సిద్దం – కార్మిక సంఘాల హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం పచ్చి నియంతృత్వమని,…