బీసీలను అవమానించిన పవన్
– టిక్కెట్లు అమ్మేశావ్… నా తమ్ముడి భవిష్యత్తు నాశనం చేశావ్ – కుమ్మరిపాలెం సెంటర్ నుంచి పోతిన రాము ర్యాలీ విజయవాడ: విజయవాడ పశ్చిమలో ఎన్నికల సభ…
– టిక్కెట్లు అమ్మేశావ్… నా తమ్ముడి భవిష్యత్తు నాశనం చేశావ్ – కుమ్మరిపాలెం సెంటర్ నుంచి పోతిన రాము ర్యాలీ విజయవాడ: విజయవాడ పశ్చిమలో ఎన్నికల సభ…
టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి ప్రజాశక్తి-ఆగిరిపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనకు విశేష ప్రజాదరణ వస్తోందనీ, అందువల్ల వారి ఆదారాభిమానాలతో రికార్డు మెజార్టీతో గెలుపొందుతానని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లాలో గత ఐదు రోజులుగా జరిగిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలో ఎప్పుడు ఏ…
వాషింగ్టన్ : భారత సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా విమర్శలను అమెరికా గురువారం తోసిపుచ్చింది. తాము భారత దేశ లోక్సభ ఎన్నికల్లో…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మండలం చిన్నవడ్లపూడిలో నందమూరి సుహాసిని శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నారా లోకేష్ కుటుంబ సభ్యులు, టిడిపి, జనసేన,…
మంగళగిరి రూరల్ (గుంటూరు) : కాజా పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగ పట్టుబడ్డాడు. శుక్రవారం పోలీసులు వివరాలను వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగలు ఇప్పటివరకు 25 కు పైగా…
ప్రజాశక్తి-అచ్యుతాపురం (అనకాపల్లి) : కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా పూడిమడక సమీపంలో రొయ్యల చెరువు వద్ద…
జమ్మలమడుగు (కడప) : కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గం జమ్మలమడుగు మండలంలోని పి బొమ్మపల్లి గ్రామంలో గురువారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందే పెన్షన్లను చంద్రబాబు నిలుపుదల…