లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమలలో వడగళ్ల వాన

లేటెస్ట్ న్యూస్

తిరుమలలో వడగళ్ల వాన

May 5,2024 | 00:05

ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…

కుమారుని నామినేషన్‌ వేళ బ్రిజ్‌భూషణ్‌ భారీ హంగామా

May 4,2024 | 23:27

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ వేసిన…

మోడీ పర్యటనపై టిడిపిలో ఆందోళన

May 4,2024 | 23:25

 హోదా, విభజన హామీలు, ‘ఉక్కు’ పై స్పందిస్తారా?  హామీ ఇవ్వకపోతే ఇబ్బంది అంటున్న నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంపై…

రేసులోకి బెంగళూరు

May 5,2024 | 00:59

 గుజరాత్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు  హ్యాట్రిక్‌ విజయాలతో పై.. పైకి బెంగళూరు: ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పని గెలవాల్సిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సత్తా…

ధోనీ తండ్రితో సమానం: పథీరన

May 4,2024 | 23:15

చెన్నై : ఐపిఎల్‌లో నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో పథీరన ఒకడు. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్‌ సీజన్‌-17వ నిలకడగా రాణిస్తున్నాడు. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా చెన్నై…

న్యాయం చేస్తాం…  రోహిత్‌ వేముల తల్లికి

May 5,2024 | 00:18

తెలంగాణ సిఎం హామీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.…

ప్రమాదకర స్థితిలో దేశం

May 4,2024 | 23:04

మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం  తిరుపతి ఎన్నికల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో…

అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతాయ్

May 4,2024 | 23:02

 దోపిడీ రాజ్యం కూలిపోతుంది  రేపల్లె, గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి- యంత్రాంగం :‘వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారం… దోపిడీ రాజ్యం కూలిపోతుంది.. అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతారు’…

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు..…