లేటెస్ట్ న్యూస్

  • Home
  • బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా బీ సైదులు

లేటెస్ట్ న్యూస్

బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా బీ సైదులు

Mar 8,2024 | 15:32

హైదరాబాద్‌ : తెలంగాణ బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి బీ సైదులును ప్రభుత్వం నియమించింది. 2005 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం చార్మినార్‌…

విద్యార్థి దశలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : టీటీడీ చైర్మన్‌

Mar 8,2024 | 15:25

తిరుపతి : విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి…

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరువు

Mar 8,2024 | 15:35

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎసార్…

పాడేరులో ఆదివాసీ జన రక్షణ దీక్ష ప్రారంభం

Mar 8,2024 | 15:40

ప్రజాశక్తి-పాడేరు : ఆదివాసీ సమస్యలను సత్వరం పరిష్కరించాలని పాడేరు ఐటిడిఏ ఎదురుగా ఆదివాసీ జన రక్షణ దీక్షలను సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాధం ప్రారంభించారు.…

నేడు సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైలు రద్దు

Mar 8,2024 | 15:06

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రద్దయినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ పట్నం-సికింద్రాబాద్‌ వందే భారత్‌ రైలుతోపాటు…

తిరుమలలో స్వామివారి దర్శనానికి 15 గంటల సమయం

Mar 8,2024 | 14:59

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని యాత్రికులకు 15 గంటల్లో సర్వదర్శనం…

ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Mar 8,2024 | 14:52

హనుమకొండ: ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన విషాద సంఘటన హనుమకొండ జిల్లా భీమారంలోని శివాని ఇంటర్మీడియట్‌ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి…

చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలని ఆర్టీసీకి టీడీపీ లేఖ

Mar 8,2024 | 14:34

అమరావతి:మార్చి 17వ తేదీన చిలకలూరిపేట వేదికగా ఉమ్మడిగా టీడీపీ- జనసేన మరో సభ నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి.. అయితే, చిలకలూరిపేట సభకు బస్సులు అద్దెకు ఇవ్వాలంటూ టీడీపీ…

‘ఆ’ స్ఫూర్తితో హక్కులకై పోరాడుదాం

Mar 8,2024 | 14:29

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో జెవివి రాష్ట్ర కన్వీనర్ నిర్మల పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సాధించుకున్న మహిళా హక్కులపై నేడు ప్రపంచ వ్యాప్తంగా  దాడి జరుగుతున్నదనీ,…