పదేళ్లుగా బిజెపి వెన్నుపోటు
ఆ పార్టీకి వైసిపి, టిడిపి గులాంగిరీ ఎపిన్యాయ్ యాత్రలో వైఎస్ షర్మిల ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పదేళ్లుగా రాష్ట్రానికి బిజెపి వెన్నుపోటు పొడుస్తోందని, అలాంటి…
ఆ పార్టీకి వైసిపి, టిడిపి గులాంగిరీ ఎపిన్యాయ్ యాత్రలో వైఎస్ షర్మిల ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పదేళ్లుగా రాష్ట్రానికి బిజెపి వెన్నుపోటు పొడుస్తోందని, అలాంటి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది మంది కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆదివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఎపిలో 9, జార్ఖండ్కు…
టిడిపి అభ్యర్థులకు బి ఫారాలు అందించిన చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి ముందుగా ప్రకటించిన జాబితాలో ఐదు చోట్ల అభ్యర్థులను మార్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి…
తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ : జీవించివున్న దాతల నుంచి కానీ, మరణానంతరం దాతల నుంచి కానీ అవయవాల మార్పిడికి సంబంధించిన ప్రతీ కేసుకూ ఆధార్…
జైళ్లలో పెడితే బెదిరిపోం శ్రీ యువత ఆలోచించి ఓటేయాలి రాంచీ ర్యాలీలో ఇండియా బ్లాక్ నేతల పిలుపు శ్రీ ఏచూరి సంఘీభావం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో…
2009 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని భావించారు. అయితే…
గట్టికో పట్టుకో ఆ ఒక్క రోజును జాగ్రత్త డబ్బుకి అతుక్కోని పలుచన కాకు కులంలో జారిపోయి అజ్ఞానిగా మిగలకు అదను మరచి పదును పోగొట్టుకోని పిచ్చోడిగా మారిపోవద్దు!…
సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పోటీ ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అరకు లోక్సభ (ఎస్టి రిజర్వుడ్) నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా…
నామినేషన్ రోజూ కీలక నేతలు దూరం నగరి నియోజకవర్గంలో గ్రూపుల పోరు ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రాష్ట్ర మంత్రి ఆర్కె రోజా మూడోసారి గెలిచి…