లేటెస్ట్ న్యూస్

  • Home
  • కొత్త ప్రభుత్వంలో సమర్థ సేవలు

లేటెస్ట్ న్యూస్

కొత్త ప్రభుత్వంలో సమర్థ సేవలు

Jun 6,2024 | 23:11

 ఎపి ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొంత పుంతలు తొక్కాలని, చేపట్టే కార్యక్రమాల్లో…

T20 World Cup: ఉగాండా అదరహో..

Jun 6,2024 | 23:04

టి20 ప్రపంచకప్‌లో తొలి గెలుపు గయానా: క్రికెట్‌ పసికూన, ఆఫ్రికా దేశం ఉగాండా ప్రపంచకప్‌ టోర్నీల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. టి20 వరల్డ్‌కప్‌ 2024లో…

French Open: ఫైనల్‌కు స్వైటెక్‌, పోలిని

Jun 6,2024 | 22:58

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, పోలండ్‌కు చెందిన ఇగా స్వైటెక్‌, ఇటలీకి చెందిన 12వ సీడ్‌ పోలిని ప్రవేశించారు. గురువారం…

రాజధాని శంకుస్థాపన ప్రదేశంలో పిచ్చిమొక్కల తొలగింపు

Jun 6,2024 | 22:51

ప్రజాశక్తి – తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అమరావతి రాజధాని నిర్మాణానికి ఉద్దండ్రాయునిపాలెంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో సిఆర్‌డిఎ అధికారులు గురువారం పిచ్చి మొక్కలను…

అవినీతి అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందే

Jun 6,2024 | 22:45

టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపితో అంటకాగిన అవినీతి అధికారులు తగినమూల్యం చెల్లించుకోక తప్పదని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పేర్కొన్నారు.…

పనిచేయని సర్వర్‌లు

Jun 6,2024 | 22:41

సచివాలయాల్లో నిలిచిన సేవలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో సర్వర్లు పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనులు నిలిచిపోయాయి. ఉద్యోగులు డ్యూటీలోకి రాగానే వేసే…

ప్రజలు మెరుగైన అభివృద్ధిని కోరుకున్నారు: మాజీ మంత్రి బొత్స

Jun 6,2024 | 22:37

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : తమ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కన్నా మెరుగైన పాలనను ప్రజలు కోరుకున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అదే తమ ఓటమికి…

కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆపొద్దు

Jun 6,2024 | 22:21

భద్రతా సిబ్బందికి చంద్రబాబు సూచన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉండవల్లి కరకట్టతోపాటు ఇతర ప్రాంతాల్లో తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను ఆపొద్దని భద్రతా సిబ్బందికి టిడిపి…

రెండో రోజూ మార్కెట్లకు లాభాలు

Jun 6,2024 | 21:49

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా రెండో రోజూ లాభపడ్డాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ మళ్లీ 75వేల పాయింట్ల మార్క్‌ను దాటింది. ఉదయం 75,079 వద్ద…