లేటెస్ట్ న్యూస్

  • Home
  • పోలవరం పునరావాసానికి నిధులివ్వరు

లేటెస్ట్ న్యూస్

పోలవరం పునరావాసానికి నిధులివ్వరు

Apr 2,2024 | 11:47

గగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు రెండేళ్లుగా రూ.184 కోట్లు బకాయి ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : పోలవరం ప్రాజెక్టులో సహాయ పునరావాస పనులకు కష్టాలు తీరడం…

తప్పుడు ప్రచారంతో లబ్ధిపొందడం జగన్‌కు అలవాటే : చంద్రబాబు

Apr 2,2024 | 11:34

ప్రజాశక్తి-అమరావతి : తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందడం జగన్‌కు అలవాటేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన…

వజ్రపుకొత్తూరులో ఎలుగుబంటి హల్చల్‌

Apr 2,2024 | 11:14

ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్‌ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు…

Phone tampering case: భుజంగరావు, తిరుపతన్నకు రిమాండ్‌

Apr 2,2024 | 11:04

హైదరాబాద్‌ : ఫోన్‌ ట్యాంపింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు రిమాండ్‌ విధించింది. మంగళవారం వారిద్దరి కస్టడీ ముగియడంతో పోలీసులు హైదరాబాద్‌లోని…

జపాన్‌లో భారీ భూకంపం

Apr 2,2024 | 09:11

జపాన్‌ : జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర జపాన్‌లోని ఇవాట్‌, అమోరి ప్రిఫెక్చర్లలో ప్రకంపనలు రావడంతో…

ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Apr 2,2024 | 09:05

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : చిత్రకూట్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను డంపర్‌ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో…

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తాం : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Apr 2,2024 | 07:05

న్యూఢిల్లీ: భారత రోడ్లపై నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ వాహనాలను వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం…