నిజామాబాద్ లో విషాదం.. చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుమ్మన్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు చేరువులోని పువ్వులు తెంచడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు. సమాచారం మేరకు…
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుమ్మన్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు చేరువులోని పువ్వులు తెంచడానికి వెళ్ళి మృత్యువాత పడ్డారు. సమాచారం మేరకు…
పొన్నలూరు (ప్రకాశం) : సిఎం జగన్ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం ‘ 10వ రోజు బస్సు యాత్ర ఆదివారం ఉదయం జువ్విగుంట క్రాస్ నుంచి ప్రారంభమైంది.…
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ ప్రజాశక్తి-అనకాపల్లి : పరవాడ ఫార్మా ప్రమాదాలపై విచారణ జరిపి.. కంపెనీ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సిపిఎం అనకాపల్లి…
తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ .. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. సిఎం రేవంత్రెడ్డి, మంత్రి…
హైదరాబాద్ : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే…
మరో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరం ప్రజాశక్తి – పరవాడ : అల్కలీ మేటల్ లిమిటెడ్ యూనిట్ – 3లో కంపెనీ ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో సిహేచ్…
హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల రత్నదీప్ సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది సహా అందరూ…
ఎపిఐఐసి 50 ఎకరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రచారం ల్యాండ్ఫిల్ ప్రజాభిప్రాయ సేకరణలో తప్పుడు సమాచారం! ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం…
ప్రజాశక్తి-అనకాపల్లి : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు.…