బ్రెజిల్ను ముంచెత్తిన వర్షాలు, వరదలు
78మంది మృతి, వేలాదిమంది తరలింపు పోర్ట్ అలెగర్: దక్షిణ బ్రెజిల్ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో…
78మంది మృతి, వేలాదిమంది తరలింపు పోర్ట్ అలెగర్: దక్షిణ బ్రెజిల్ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో…
మెల్బోర్న్, చండీగఢ్ : ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్ధి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించాడు. ఈ హత్యతో సంబంధ ముందని భావిస్తున్న మరో ఇద్దరు భారతీయుల కోసం గాలింపు…
బెంగళూరు : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్ అధ్యక్షులు అమిత్ మాలవీయ, పార్టీ కర్ణాటక అధ్యక్షులు…
సుప్రీంను కోరిన హేమంత్ సోరెన్ న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్పై అత్యవసరంగా విచారించాల్సిందిగా జార్ఖండ్ మాజీ…
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని…
న్యూఢిల్లీ : ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అనే ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఎ విచారణ చేయాలని…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన అమేథీ, రారుబరేలీకి ఎట్టకేలకు ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. రారుబరేలీకి రాహుల్, అమేథీకి కిశోరీలాల్ శర్మలను బరిలోకి దింపింది. ఈ…
ప్రజాశక్తి – సీతంపేట : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత రెండేళ్లుగా ప్రకృతి వైపరీత్యం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు నిబంధనలకు విరుద్ధంగా టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని…