లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘ఓటుకు నోటు’ కేసుమధ్యప్రదేశ్‌కు బదిలీ చేయండి

లేటెస్ట్ న్యూస్

‘ఓటుకు నోటు’ కేసుమధ్యప్రదేశ్‌కు బదిలీ చేయండి

Feb 10,2024 | 10:27

 సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌  తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కి…

టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

Feb 10,2024 | 10:26

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు : బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు ఓటు…

సచివాలయాల్లో బదిలీలకు ఓకే

Feb 10,2024 | 10:22

– పాత జిల్లాల యూనిట్‌ ప్రకారమే రేషనలైజేషన్‌ – స్పౌస్‌ కోటాలో అంతర్‌ జిల్లాల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,…

96 కోట్లకు పైగా ఓటర్లు – ప్రపంచంలోనే అత్యధికం

Feb 10,2024 | 10:19

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి న్యూఢిల్లీ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాపితంగా మొత్తం 96.88 కోట్ల మంది అర్హులుగా తేలారని కేంద్ర…

ప్రాధమిక హక్కులపై దాడిని తిప్పికొట్టండి -వాటి పరిరక్షణతోనే కార్మిక హక్కులు

Feb 10,2024 | 10:18

మెడికల్‌ రెెప్రజెంటేటివ్‌ల రాష్ట్రమహాసభ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రాధమిక హక్కులపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టడం ద్వారా రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలని…

బిజెపిని, ఆ పార్టీతో పొత్తు కలిసే టిడిపి-జనసేన, నిరంకుశ వైసిపిని ఓడించండి : సిపిఎం, సిపిఐ పిలుపు

Feb 10,2024 | 10:17

వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని విజ్ఞప్తి 20న విజయవాడలో రాష్ట్ర సదస్సు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో…

బిల్లులు చెల్లించాల్సిందే : ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

Feb 10,2024 | 10:08

ప్రజాశక్తి-అమరావతి : ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్న గత ఆదేశాలను అమలు చేయని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్‌ సింగ్‌…

16న సైరన్‌ విడుదల

Feb 10,2024 | 11:46

జయం రవి, కీర్తి సురేష్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్‌. హోమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై సుజాత విజయకుమార్‌ నిర్మించారు. ఆంథోని…

నైపుణ్యాభివృద్ధిలో 8 ఎంఒయులు

Feb 10,2024 | 08:08

– దేశంలో స్కిల్‌ డిజైన్‌ రాష్ట్రాల్లో ఎపికి అగ్రస్థానం – విశాఖలో ఎపిఎస్‌ఎస్‌డిసి సదస్సును ప్రారంభించిన ఆర్థిక మంత్రి ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో: రాష్ట్రంలో వివిధ…