లేటెస్ట్ న్యూస్

  • Home
  • టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

లేటెస్ట్ న్యూస్

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

Jan 10,2024 | 14:38

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సహా సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో త్వరలో కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి…

పేదల బలహీనతే ఆసరాగా వైసిపి దోచుకుంటోంది :చంద్రబాబు

Jan 10,2024 | 14:35

బొబ్బిలి: రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్‌ రివర్స్‌ గేర్‌లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టిడిపి అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వైసిపి…

పవన్‌ కల్యాణ్‌తో అంబటి రాయుడు భేటీ

Jan 10,2024 | 13:57

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీ క్రికెట్‌ అంబటి రాయుడు భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన రాయుడు.. పవన్‌తో తాజాగా భేటీ…

శీతాకాలంలో లవంగాలు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..?!

Jan 10,2024 | 13:14

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో జలుబు, దగ్గులకు గురవుతుంటారు. ఇక జ్వరం కూడా వస్తుంది. తరచూ అనారోగ్యాలకు గురికాకుండా ఉండాలంటే.. ఈ కాలంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ…

సమ్మె శిబిరంలో స్పృహతప్పిపడిపోయిన అంగన్వాడి కార్యకర్త

Jan 10,2024 | 13:11

ప్రజాశక్తి- చాగల్లు (తూర్పు గోదావరి) : గత 30 రోజులుగా మండల కేంద్రమైన చాగల్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం…

వైసిపిలోకి కేశినేని నాని..?

Jan 10,2024 | 17:51

ప్రజాశక్తి-విజయవాడ : కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం టికెట్‌ ఇవ్వడం తో కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని స్వీత టీడీపీ నుండి…

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Jan 10,2024 | 12:16

భార్య మృతి, భర్త పరిస్థితి విషమం ప్రజాశక్తి-విజయవాడ : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా భార్య మతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ…

‘ మరణమే శరణ్యం ‘ – వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి అన్నదాతల ఆందోళన

Jan 10,2024 | 12:04

దేవరాపల్లి (అనకాపల్లి) : ‘ మా భూ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యం ‘ అంటూ … అన్నదాతలు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళన చేశారు. బుధవారం…

విజయనగరంలో టిడిపి బొబ్బిలి గర్జన సభ

Jan 10,2024 | 11:49

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో చేపట్టిన రా కదలి రా బొబ్బిలి గర్జన సభకు వేలాది సంఖ్యలో టిడిపి శ్రేణులు…