లేటెస్ట్ న్యూస్

  • Home
  • ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

లేటెస్ట్ న్యూస్

ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి

Jan 11,2024 | 15:12

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్‌సీఎస్‌సీ ద్వారా ట్రాఫిక్‌పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. నగరంలో…

ఢిల్లీలో భూకంపం .. 6.1 గా నమోదు

Jan 11,2024 | 16:36

న్యూఢిల్లీ   :     దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది.…

వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

Jan 11,2024 | 14:52

హైదరాబాద్‌: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో శుక్రవారం తీర్పును వెలువరించనుంది.…

హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ

Jan 11,2024 | 14:40

కంచికచర్ల: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వచ్చే వాహనాలతో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర…

వైసీపీలోకి వెళ్లడానికి ముద్రగడ ఆసక్తిగా లేరు..!

Jan 11,2024 | 12:46

ముద్రగడ కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు ప్రజాశక్తి-కాకినాడ : ఏలో ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా లేరని,…

లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరిన కర్నూలు నేతలు

Jan 11,2024 | 12:37

ప్రజాశక్తి-అమరావతి : కర్నూలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు ఉండవల్లిలో నారా లోకేష్‌ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు. కర్నూలు 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ కైపా పద్మాలతారెడ్డి,…

షూటింగ్‌లో నితిన్‌కి గాయాలు

Jan 11,2024 | 12:21

హైదరాబాద్‌ : ప్రముఖ హీరో నితిన్‌ షూటింగ్‌లో గాయాలైనట్లు సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతుంది. నితిన్‌ తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్‌ తెరకెక్కించే ‘తమ్ముడు’ చిత్రంలో…

దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు

Jan 11,2024 | 12:10

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలుచోట్ల (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లతో పాటు దేశవ్యాప్తంగా 32 చోట్ల ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హర్యానాలో…

మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం

Jan 11,2024 | 12:05

ఇంఫాల్‌   :   మణిపూర్‌లో బుధవారం మరోసారి కాల్పులు చెలరేగాయి. బిష్ణుపూర్‌ జిల్లాలోని హౌటక్‌ గ్రామంలో ఉగ్రవాదులు తుపాకీ, బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని…