లేటెస్ట్ న్యూస్

  • Home
  • తిరుమలలో ఎల్.ఎన్.జి స్టేషన్లు

లేటెస్ట్ న్యూస్

తిరుమలలో ఎల్.ఎన్.జి స్టేషన్లు

Feb 2,2024 | 11:53

ప్రజాశక్తి-తిరుమల :  త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార…

బడ్జెట్‌లో రైతాంగానికి ద్రోహం : మాజీ ఎంపి వడ్డే శోభనాద్రీశ్వరరావు

Feb 2,2024 | 11:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పి రైతులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టుబానిసలుగా చేసే విధానాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడం…

పన్నుల్లో వాటా రూ.49 వేల కోట్లు

Feb 2,2024 | 11:37

గతేడాది కన్నా స్వల్పంగానే పెరుగుదల కేంద్ర బడ్జెట్‌లో వెల్లడి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు రూ.49 వేల…

జెన్‌కో ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

Feb 2,2024 | 11:00

బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనొద్దు థర్మల్‌ ప్లాంట్లను మెరుగుపరచాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు ముగిసిన ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని…

ఆదాయపు పన్నుపై ఆశలు నెరవేరలేదు

Feb 2,2024 | 10:59

దీర్ఘకాల దృష్టితో బడ్జెట్‌ రూపకల్పన ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ హైదరాబాద్‌ :    బడ్జెట్‌లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులందరూ కొన్ని ప్రయోజనాలను ఆశించారని పారిశ్రామికవేత్తల అసోసియేషన్‌…

విశాఖలో క్రికెట్‌ సందడి- ఇంగ్లండ్‌తో రెండోటెస్ట్‌ నేటినుంచే..

Feb 2,2024 | 10:58

– సర్పరాజ్‌, పటీధర్‌, షోయబ్‌ ఛాన్స్‌ దక్కేదెవరికో..? – ఉ.9.30గం||ల నుంచి విశాఖపట్నం: విశాఖపట్నంలో క్రికెట్‌ సందడి నెలకొంది. చాలాకాలం తర్వాత ఈ మైదానంలో ఓ టెస్ట్‌…

అందమైన భాషతో అబద్ధాలు

Feb 2,2024 | 10:53

 సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ  :   ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అందమైన భాషతో అబద్ధాలు చెప్పారని,…

రామ మందిరం వేడుకపై నిరసన తెలిపిన విద్యార్థిపై ఏడాది వేటు

Feb 2,2024 | 10:48

కోజికోడ్‌ :    అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఒక విద్యార్థిపై కేరళలోని కోజికోడ్‌ – ఎన్‌ఐటి ఏడాది పాటు నిషేధం విధించింది.…

రైతు వ్యతిరేక బడ్జెట్‌ : ఎఐకెఎస్‌ విమర్శ

Feb 2,2024 | 10:46

న్యూఢిల్లీ : సి2 ప్లస్‌ 50శాతంతో కనీస మద్దతుధరను ఇచ్చేందుకు చట్టపరమైన హామీ కల్పిస్తూ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌)…