లేటెస్ట్ న్యూస్

  • Home
  • అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ : హీరో సుహాస్

లేటెస్ట్ న్యూస్

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ : హీరో సుహాస్

Jan 27,2024 | 11:58

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌ ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లో దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం టాలీవుడ్ యువ న‌టుడు, క‌ల‌ర్‌ఫొటో…

హాస్టల్‌లోకి ప్రవేశించిన దుండగులు – విద్యార్థినిల ఆందోళన

Jan 27,2024 | 11:42

కార్ఖానా (సికింద్రాబాద్‌) : తమకు రక్షణ కల్పించాలంటూ … హాస్టల్‌ విద్యార్థినిలు ఆందోళన చేపట్టిన ఘటన శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పీజీ కళాశాల హాస్టల్‌ వద్ద…

నవ సమాజ నిర్మాణానికి కవులు కృషి చేయాలి : ఇన్‌ఛార్జ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎఎండి ఇంతియాజ్‌

Jan 27,2024 | 11:26

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయని, వాటిని కవులు తమ కవితలు, గానం ద్వారా పారద్రోలి నవ సమాజం నిర్మాణానికి కృషి…

విశ్వవిద్యాలయాల్లో ప్రయివేటు వద్దు – గ్రీస్‌లో వేలాది మంది విద్యార్థుల ప్రదర్శన

Jan 27,2024 | 11:05

ఏథెన్స్‌ : ప్రయివేటు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు జారీ చేసే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని గ్రీస్‌లోని మితవాద ప్రభుత్వాన్ని విద్యార్థులు హెచ్చరించారు. ప్రయివేటీ వర్సిటీల ఏర్పాటును…

28 నుంచి కొనసాగనున్న భారత్‌ జోడో న్యాయ యాత్ర

Jan 27,2024 | 11:01

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ఈ నెల 28న పశ్చిమబెంగాల్‌లోని జల్పయిగురి వద్ద పునఃప్రారంభం కానుంది. గణతంత్ర…

బడ్జెట్‌ సమావేశాల్లో ఆరీఫ్‌ తీరుపై సిపిఎం విమర్శలు

Jan 27,2024 | 10:58

గవర్నరు తీరు బాధ్యతారాహిత్యం రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యం తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విధాన ప్రసంగాన్ని రాష్ట్ర గవర్నరు ఆరీఫ్‌…

నేడు వైసిపి ఎన్నికల శంఖారావం – ‘సిద్ధం’ పేరిట విశాఖలో సభ

Jan 27,2024 | 10:52

సిఎం వైఎస్‌.జగన్‌ రాక తరలిరానున్న అధికార పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల క్యాడర్‌ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గం సంగివలస…

కార్పొరేట్లకు అమ్ముడుపోయిన ప్రభుత్వాలు

Jan 27,2024 | 10:48

కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడకపోతే ఉద్యమం దేశ, ప్రజల సంపదను సంపన్నులకు కట్టబెడుతున్న మోడీ రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైక్‌ ర్యాలీలు ప్రజాశక్తి – యంత్రాంగం : కేంద్ర,…

దేశాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర

Jan 27,2024 | 10:28

రాజ్యాంగ హక్కుల రక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి వివక్ష చూపే ప్రజా ప్రతినిధులపై జగన్‌ చర్యలు తీసుకోవాలి : డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి –…