లేటెస్ట్ న్యూస్

  • Home
  • నెతన్యాహుతో మోడీ ఫోన్‌లో సంభాషణ

లేటెస్ట్ న్యూస్

నెతన్యాహుతో మోడీ ఫోన్‌లో సంభాషణ

Dec 20,2023 | 10:35

న్యూఢిల్లీ / గాజా : ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ గాజాలో మారణ హౌమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం…

69వ సినిమాకు విజయ్ ఓకే…

Dec 20,2023 | 09:25

కోలీవుడ్‌ హీరో విజయ్ తన 69వ చిత్రానికి అంగీకరించారు. ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో 68వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్‌. ఎజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు- రెండో రోజూ కొనసాగిన తనిఖీలు

Dec 20,2023 | 09:24

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప నగర శివారులోని పారిశ్రామికవాడలో ఏర్పాటైన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో ఐటి దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 40 మంది…

ఆహార, పోషక భద్రత రైతులతోనే సాధ్యం

Dec 20,2023 | 09:23

– ఎన్‌జి రంగా వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – అనకాపల్లి :దేశంలోని ప్రజలకు ఆహార, పోషక భద్రత రైతుల పంటలతోనే సాధ్యమని…

పులివెందులలో సిబిఐ అధికారులు

Dec 20,2023 | 09:23

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసు విషయమై సిబిఐ అధికారులు మంగళవారం పులివెందులకు వచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి విచారణ అధికారి రామ్‌సింగ్‌, వివేకా…

సీజ్‌ చేసిన కారు రిలీజ్‌కు లంచం

Dec 20,2023 | 09:22

– ఎసిబికి చిక్కిన ఒంగోలు సెబ్‌ సిసి ప్రజాశక్తి- ఒంగోలు: సీజ్‌ చేసిన కారును విడిచిపెట్టేందుకు లంచం అడిగిన సెబ్‌ అధికారిని ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.…

మానసిక వికాసానికి బాలోత్సవాలు దోహదం- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 20,2023 | 09:22

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌:చిన్నారుల మానసిక వికాసానికి బాలోత్సవం వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. పిల్లల ఆకాంక్షల అణచివేత వల్లే నేడు బాలోత్సవాలు విశేష ప్రాచుర్యం…

నేడు ‘యువగళం’ విజయోత్సవ సభ

Dec 20,2023 | 09:21

-హాజరు కానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ -5 లక్షల మంది వస్తారని అంచనా ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి/భోగాపురం  :టిడిపి యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…

పార్లమెంటులో నిలదీయండి

Dec 20,2023 | 09:20

– విశాఖ బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రైవేటీకరణపై ఎంపిలకు సిపిఎం లేఖ -పోలవరం నిధులనూ రాబట్టేలా చూడాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో’విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’…