లేటెస్ట్ న్యూస్

  • Home
  • అవగాహన లేకే దుష్ప్రచారం : సజ్జల

లేటెస్ట్ న్యూస్

అవగాహన లేకే దుష్ప్రచారం : సజ్జల

May 9,2024 | 20:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమంతోపాటు పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రతిపక్షాలకు అవగాహన లేకే దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన…

సాయి పల్లవికి శుభాకాంక్షలు

May 9,2024 | 19:30

హీరోయిన్‌ సాయిపల్లవి గురువారం నాడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య సరసన ‘తండేల్‌’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా…

కుమారుడికి తాతగా బ్రహ్మానందం

May 9,2024 | 19:25

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్‌…

విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు

May 9,2024 | 19:20

హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాలో నటించబోతున్నారు. టాక్సీవాలా డైరెక్టర్‌ రాహుల్‌ సంకృత్యన్‌తో మరోసారి కలిసి పని చేయనున్నారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, రాహుల్‌,…

‘కన్నప్ప’ షూట్‌లో ప్రభాస్‌

May 9,2024 | 19:15

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్‌, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శరత్‌కుమార్‌ వంటి ప్రముఖ హీరోలు ఇప్పటికే ‘కన్నప్ప’…

31న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’

May 9,2024 | 19:10

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా విడుదల మే 17 నుంచి 31కి వాయిదా పడింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో…

‘జెడ్‌’కి సీక్వెల్‌గా ‘మాయావన్‌’

May 9,2024 | 19:05

సందీప్‌ కిషన్‌, సివి కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జెడ్‌’ సినిమాకి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘మాయావన్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ సినిమా…

ఇక్కడ ఓట్లు అమ్మబడవు

May 9,2024 | 18:45

ప్రజాశక్తి-నరసాపురం ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓటర్లను కొనేందుకు ధన, వస్తు రూపేణా ప్రలోభ పెడుతుంటారు. హోరాహోరీ పోటీలో తాయిలాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నరసాపురం…

రెక్టిఫైట్‌ స్పిరిట్‌ స్థావరంలో రూ.2 కోట్ల విలువ చేసే స్పిరిట్‌ స్వాధీనం

May 9,2024 | 18:04

హైదరాబాద్‌ : నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా రెక్టిఫైట్‌ స్పిరిట్‌ను నిల్వ ఉంచిన స్థావరంపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడిలో రూ.2…