లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఈ సారి ఆ తప్పు చేస్తే నియంతత్వమే..

లేటెస్ట్ న్యూస్

ఈ సారి ఆ తప్పు చేస్తే నియంతత్వమే..

Dec 26,2023 | 10:50

 ఉద్ధవ్‌ సంచలన వ్యాఖ్యలు.. ముంబయి  :    శివసేన(యుబిటి) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నియంతత్వం ముందు ఉందని,…

మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ విస్తరణ

Dec 26,2023 | 10:48

మంత్రులుగా 28 మంది ప్రమాణస్వీకారం భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తన క్యాబినెట్‌ను సోమవారం విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారు. వారి…

4.5 తీవ్రతతో లెహ్, లడఖ్‌లో భూకంపం

Dec 26,2023 | 10:41

లడఖ్‌ : లెహ్, లడఖ్‌ ప్రాంతాలో 4.5 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో…

‘సాగు’నీటి ప్రాజెక్టులు!

Dec 26,2023 | 10:23

 కేటాయింపులే తక్కువ  ఖర్చు ఇంకా తక్కువ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కేటాయింపులే తక్కువగా ఉంటే,…

క్లాస్‌ లుక్‌లో మహేష్‌

Dec 26,2023 | 10:15

మహేష్‌ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుండి తాజాగా క్రిస్మస్‌ రోజు ఆయన లుక్‌ విడుదలచేశారు. త్రివిక్రమ్‌, మహేశ్‌ బాబు కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కుతోంది.…

పోలీస్‌ అకాడమీ ఎక్కడ ?

Dec 26,2023 | 10:14

 కేంద్రం నుంచి రాని నిధులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : శాంతిభద్రతలకు అత్యంత కీలకమైన, కొత్త పోలీసులకు శిక్షణనిచ్చేందుకు అవసరమైన అకాడమీ ఉనికి రాష్ట్రంలో…

నడకతోనే ఆరోగ్యం

Dec 26,2023 | 10:11

ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని బిజీ బిజీగా గడుపుతుంటారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితంలో కాస్త సమయం కేటాయించి నడక ప్రారంభిస్తే క్రమేణా అనారోగ్య సమస్యలు కూడా…

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధృతం

Dec 26,2023 | 09:57

రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతులు – అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం…

దేశంలో 4 వేల మార్క్‌ను దాటిన యాక్టివ్‌ కేసులు..

Dec 26,2023 | 09:39

న్యూఢిల్లీ   :    భారత్‌లో కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ…