లేటెస్ట్ న్యూస్

  • Home
  • అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థికి అభినందన

లేటెస్ట్ న్యూస్

అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థికి అభినందన

Apr 28,2024 | 11:40

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : మండల పరిధిలోని కనుపర్తి భావజ్ఞ సాయి పదవ తరగతిలో 597 మార్కులతో స్టేట్‌ మూడవ ర్యాంక్‌, కృష్ణాజిల్లాలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించటంతో ఆదివారం…

ఐపీఎల్‌ బెట్టింగ్‌.. బీటెక్‌ స్టూడెంట్‌ ఆత్మహత్య

Apr 28,2024 | 11:15

హైదరాబాద్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌ ఓ బీటెక్‌ స్టూడెంట్‌ ప్రాణం తీసింది. లక్షలకు లక్షలు బెట్టింగ్‌ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి…

తాడిపత్రిలో సీఎం జగన్‌ బహిరంగ

Apr 28,2024 | 11:15

ప్రజాశక్తి-అమరావతి : నేటి నుంచి సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి…

తెలంగాణలో 625 నామినేషన్లకు ఆమోదం

Apr 28,2024 | 11:02

 428 నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్‌: తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్‌ సభ నియోజకవర్గాలకు 625 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.…

కిక్కిరిసిన తిరుమల క్షేత్రం..

Apr 28,2024 | 10:59

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా…

పబ్‌లో యువతితో అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్న యువకుడిపై దాడి

Apr 28,2024 | 11:05

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఓ పబ్‌లో పీకల వరకు మద్యం తాగిన యువకులు ఓ యువతితో డ్యాన్స్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా…

సమస్యలపై పోరాడే వామపక్షాలకే ఓటు

Apr 28,2024 | 10:47

 రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, దానికి వంతపాడే పార్టీలను ఓడిద్దాం సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం అభ్యర్థులు శనివారం…

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. నటుడి అరెస్టు

Apr 28,2024 | 10:41

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు సాహిల్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. మధ్యంతర బెయిల్‌కు ముంబై కోర్ట్‌ నిరాకరించడంతో సాహిల్‌…

సిఎం రేవంత్‌రెడ్డితో సిపిఎం నేతల భేటీ

Apr 28,2024 | 10:25

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం తెలంగాణ సిపిఎం ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సిఎంతో పాటు…