లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

లేటెస్ట్ న్యూస్

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Feb 24,2024 | 12:17

అమెరికాలోని సెంట్రల్‌ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్‌…

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు

Feb 24,2024 | 11:08

హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ…

టిడిపి-జనసేన తొలి జాబితా – ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

Feb 24,2024 | 10:13

అమరావతి : టిడిపి-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న వేళ … ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో…

జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులుగా పాటి శివకుమార్‌ నియామకం

Feb 24,2024 | 09:56

ప్రజాశక్తి-రాజోలు (అంబేద్కర్‌ కోనసీమ) : కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైసిపి పరిశీలకులుగా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైసిపి సోషల్‌ మీడియా జిల్లా కన్వినర్‌ పాటి శివకుమార్‌…

రిటైర్డ్‌ ఐఎఎస్‌ జన్నత్‌ హుస్సేన్‌ కన్నుమూత – నేడు అంత్యక్రియలు

Feb 24,2024 | 11:19

నేడు తెలంగాణలోని పంజాగుట్టలో అంత్యక్రియలు ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) : రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి జన్నత్‌ హుస్సేన్‌ (73) శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కన్నుమూశారు.…

బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం

Feb 24,2024 | 09:02

ఎన్నికల్లో పరస్పర పోటీ నివారణ కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ నిర్ణయం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించేందుకు ఉమ్మడి పోరాటం చేయాలని కాంగ్రెస్‌,…

అంతరాలు చెరిపేశాం

Feb 24,2024 | 08:52

-పెద్దలకో న్యాయం… పేదలకో న్యాయం ఉండకూడదని పెనుమార్పులు -ఒంగోలులో ఇళ్ల స్థలాల భూ హక్కు పత్రాల పంపిణీ సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో :రాష్ట్రంలో…

వెబ్‌సైట్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్లు

Feb 24,2024 | 08:51

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు బోర్డు కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన…

రేపు టిడిపి-జనసేన తొలి జాబితా?

Feb 24,2024 | 08:29

ప్రకటించనున్న ఇరు పార్టీల అధినేతలు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి – జనసేన అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్నట్లు తెలిసింది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు…