లేటెస్ట్ న్యూస్

  • Home
  • సమీస్‌కు ప్రణయ్

లేటెస్ట్ న్యూస్

సమీస్‌కు ప్రణయ్

Jan 20,2024 | 10:19

ఇండియా ఓపెన్‌ సూపర్‌750 న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ సూపర్‌750 పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి హెచ్‌ఎస్‌ ప్రణరు రారు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో 8వ సీడ్‌ హెచ్‌ఎస్‌…

ప్రి క్వార్టర్స్‌కు జకోవిచ్‌, సిట్సిపాస్‌ -ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

Jan 20,2024 | 10:19

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి టాప్‌సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించాడు. రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటలో ఉన్న…

హైదరాబాద్‌లోనూ టైటాన్స్‌కు రాత మారలేదు

Jan 20,2024 | 10:18

బెంగళూరు బుల్స్‌ చేతిలోనూ ఓటమే.. హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసుకున్న…

ఆంధ్ర 188ఆలౌట్‌- అస్సాంతో రంజీట్రోఫీ మ్యాచ్‌

Jan 20,2024 | 10:18

డిస్పూర్‌(అస్సాం): రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా అస్సాంతో తలపడుతున్న ఆంధ్ర జట్టు బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. మురళీధర్‌ జులన్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి…

700 పైగా కార్లు, 4 వేల కోట్ల ప్యాలెస్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం ఎవరిదంటే..?!

Jan 19,2024 | 18:53

ఇంటర్నెట్‌డెస్క్‌ : నాలుగువేల డెబ్బై ఎనిమిదివేల (4,078) కోట్ల రూపాయల అధ్యక్ష భవనం, 700 కార్లు, 8 విమానాలు కలిగి ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా పేరుగాంచింది.…

రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు రెండువేల కోట్లు కేటాయించాలి

Jan 19,2024 | 17:08

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలు, కేంద్ర బడ్జెట్లో 5000 కోట్ల రూపాయలు చేనేతకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత…

యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తున్నారా?! ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

Jan 19,2024 | 16:57

ఇంటర్నెట్‌డెస్క్‌ : టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూపిఐ యాప్స్‌ వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో ఎక్కడికెళ్లినా.. జేబులో డబ్బుల కంటే ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకుని వెళుతున్నారు. కిరాణా…

విజయవాడకు భారీగా తరలివచ్చిన ప్రజలు 

Jan 19,2024 | 17:26

ప్రజాశక్తి-విజయవాడ : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి ప్రజలు భారీ ఎత్తున విజయవాడకు తరలివచ్చారు.  శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి …

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ డీకొని 12మందికి గాయాలు

Jan 19,2024 | 16:15

ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢ కొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌…