‘ప్రజాపాలన’పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
హైదరాబాద్: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9…
హైదరాబాద్: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9…
లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండల కేంద్రంలోని ప్రపంచం ప్రసిద్ధి గాంచిన ఏక శిలా నంది, దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయంను ఆదివారం కేంద్ర టెలీ కమ్యూనికేషన్…
దక్షిణమధ్య రైల్వే : సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ … ప్రయాణీకుల సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్…
హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం విడుదల చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…
ఏలూరు : ఏలూరులో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 3 కే రన్ ఆదివారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కార్యక్రమాన్ని జెండా ఊపి…
హేలాపురి బాలోత్సవాం4 ప్రారంభంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు తణుకు, పల్నాడులో ప్రారంభమైన బాలోత్సవాలు ప్రజాశక్తి – యంత్రాంగం : ర్యాంకులు, మార్కులే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను…
ప్రజాశక్తి-ఇడుపులపాయ : కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ…
ఆర్మీ అదుపులో ఉన్న ముగ్గురు పౌరుల మృతిపై కాశ్మీర్లో ఆందోళనల వెల్లువ చట్టపర చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అనుమానితులుగా…
చెన్నయ్ : తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెను నష్టం వాటిల్లింది. ప్రధానంగా చెన్నరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. నీటి ముంపుతో ప్రజలు సర్వం…