లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘ప్రజాపాలన’పై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం..

లేటెస్ట్ న్యూస్

‘ప్రజాపాలన’పై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం..

Dec 24,2023 | 13:23

హైదరాబాద్‌: డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఉదయం 9…

లేపాక్షి దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి దేవన్ష్‌ సింగ్‌ చౌహాన్‌

Dec 24,2023 | 13:16

లేపాక్షి (అనంతపురం) : లేపాక్షి మండల కేంద్రంలోని ప్రపంచం ప్రసిద్ధి గాంచిన ఏక శిలా నంది, దుర్గా వీరభద్ర పాపానసేశ్వర ఆలయంను ఆదివారం కేంద్ర టెలీ కమ్యూనికేషన్‌…

సంక్రాంతి పండుగ వేళ … పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Dec 24,2023 | 12:29

దక్షిణమధ్య రైల్వే : సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ … ప్రయాణీకుల సౌకర్యార్థం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌…

బిఆర్‌ఎస్‌ స్వేదపత్రం.. ప్రజెంటేషన్‌

Dec 24,2023 | 13:24

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘స్వేదపత్రం విడుదల చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌…

ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌

Dec 24,2023 | 12:11

ఏలూరు : ఏలూరులో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌ ఆదివారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ వె. ప్రసన్న వెంకటేష్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి…

బాలోత్సవాలతో విద్యార్థుల్లో మానసిక పరిపక్వత

Dec 24,2023 | 11:33

హేలాపురి బాలోత్సవాం4 ప్రారంభంలో ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు తణుకు, పల్నాడులో ప్రారంభమైన బాలోత్సవాలు ప్రజాశక్తి – యంత్రాంగం :    ర్యాంకులు, మార్కులే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను…

ఇడుపులపాయలో వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

Dec 24,2023 | 11:15

ప్రజాశక్తి-ఇడుపులపాయ : కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ముందుగా ఇడుపులపాయలో.. వైఎస్‌ఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించారు. అక్కడ జరిపిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ…

సైన్యమే చంపేసింది !

Dec 24,2023 | 11:02

ఆర్మీ అదుపులో ఉన్న ముగ్గురు పౌరుల మృతిపై కాశ్మీర్‌లో ఆందోళనల వెల్లువ చట్టపర చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడికి సంబంధించిన కేసులో అనుమానితులుగా…

వరద బాధితులకు సిపిఎం చేయూత

Dec 24,2023 | 10:54

చెన్నయ్ : తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెను నష్టం వాటిల్లింది. ప్రధానంగా చెన్నరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు అతలకుతలమయ్యాయి. నీటి ముంపుతో ప్రజలు సర్వం…