లేటెస్ట్ న్యూస్

  • Home
  • రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

లేటెస్ట్ న్యూస్

రాజేంద్రనగర్‌లో రూ.2.5 కోట్ల నిషేధిత సిగరెట్లు సీజ్‌

Apr 11,2024 | 14:40

హైదరాబాద్‌:శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిషేధిత సిగరేట్లు భారీగా దొరికాయి. డిటర్జెంట్‌ పౌడర్‌ పేరుతో సిగరెట్లను కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ముఠాలోని…

తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు..

Apr 11,2024 | 14:02

హైదరాబాద్‌: తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను చేయబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ…

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

Apr 11,2024 | 13:56

గన్నవరం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కేసరపల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మూల్ఫూరు సత్యనారాయణ (101) మృతి చెందారు.…

బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోంది: మంత్రి కోమటిరెడ్డి

Apr 11,2024 | 13:18

హైదరాబాద్‌: మతాలు, కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌…

Haryana : హర్యానాలో స్కూల్‌ బస్‌ బోల్తా

Apr 11,2024 | 23:46

ఆరుగురు చిన్నారులు మృతి  20 మందికి గాయాలు  రంజాన్‌ రోజూ తరగతులపై విచారణకు ప్రభుత్వం ఆదేశం మహేంద్రగఢ్‌ : రంజాన్‌ పర్వదినం రోజు హర్యానాలో ఘోరప్రమాదం చోటు…

తిరుమలలో విజిలెన్స్‌ అదుపులో నకిలీ ఐఏఎస్‌ అధికారి

Apr 11,2024 | 12:30

తిరుమల: తిరుమలలో నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహారావును తితిదే విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ఆయన సిఫార్సు…

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Apr 12,2024 | 00:13

ప్రజాశక్తి – అచ్యుతాపురం (అనకాపల్లి) : బైక్‌ను లారీ ఢకొీనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో గురు వారం చోటు…

కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు

Apr 11,2024 | 12:15

హైదరాబాద్‌: వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) అనిల్‌కుమార్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు సూచించారు.…

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

Apr 11,2024 | 11:45

హైదరాబాద్‌: రంజాన్‌ పండువ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్‌ (ఈద్‌ ఉల్‌ ఫీతర్‌) పర్వదినం సందర్భంగా…