ముందస్తు బెయిల్తో న్యాయం అందకుండా పోరాదు ! : సుప్రీం
న్యూఢిల్లీ : అనేక కేసుల్లో బెయిల్ ఒక నిబంధన అని, కానీ ముందస్తు బెయిల్ మాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ న్యాయం అందకుండాపోవడానికి దారి…
న్యూఢిల్లీ : అనేక కేసుల్లో బెయిల్ ఒక నిబంధన అని, కానీ ముందస్తు బెయిల్ మాత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ న్యాయం అందకుండాపోవడానికి దారి…
న్యూఢిల్లీ : ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్క్లిక్పైన, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపైన ఢిల్లీ పోలీసులు శనివారం దాదాపు 8వేల పేజీలతో మొదటి చార్జిషీట్ దాఖలు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్ స్కామ్కు సంబంధించిన…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) లోక్సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పంజాబ్పై 21 పరుగుల తేడాతో లక్నో గెలుపు లక్నో: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) సీజన్-17లో లక్నో సూపర్జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కింగ్స్తో శనివారం…
ఈసీ మీద వంకతో ఈ నెల పించన్లు ఎగ్గొట్టి మసలోళ్ళ నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర ఒక్క పించన్ కూడా ఆగనివ్వం చివరి లబ్ది…
పటియాలా (పంజాబ్) : ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కేక్ తినడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు ……
ఎర్రగా నిగనిగలాడుతూ మండుతాయి అని తెలిసీ నోరూరించే ప్రత్యేక లక్షణం పండుమిరపది. దీని శాస్త్రీయ నామం క్యాప్సికమ్ యాన్యుమ్. ఇది సోలనేసి కుటుంబానికి చెందినది. దీనిలో విటమిన్…
తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…