మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ నిరాకరణ
చెన్నై : తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బెయిల్ను మద్రాస్ హైకోర్టు బుధవారం నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గతేడాది జూన్లో…
చెన్నై : తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బెయిల్ను మద్రాస్ హైకోర్టు బుధవారం నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గతేడాది జూన్లో…
యుపి కాన్పూర్లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం కాన్పూర్ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని…
ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో దాదాపుగా 16 కుటుబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ క్రింద ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. సౌకర్యాలు…
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ‘హంద్రీనీవా’ కృష్ణా జలాలు కుప్పంకు పూర్తి స్థాయిలో చేరుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని రామకుప్పం మండలం…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా మారారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంట్రల్ లో టీ దుకాణంలో మంత్రి…
న్యూఢిల్లీ : పాకిస్తాన్, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…
మోతె: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్ నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి…
హైదరాబాద్ : పేట్ బషీరాబాద్లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్ షాపు, స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో…