లేటెస్ట్ న్యూస్

  • Home
  • మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ నిరాకరణ

లేటెస్ట్ న్యూస్

మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ నిరాకరణ

Feb 28,2024 | 12:37

చెన్నై :    తమిళనాడు మాజీ మంత్రి వి.సెంథిల్‌ బాలాజీకి బెయిల్‌ను మద్రాస్‌ హైకోర్టు బుధవారం నిరాకరించింది. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గతేడాది జూన్‌లో…

అదానీ చేతిలో మందుగుండు సామగ్రి, క్షిపణులు

Feb 28,2024 | 12:15

యుపి కాన్పూర్‌లో రూ. 3 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభం కాన్పూర్‌ : దక్షిణాసియాలో అతిపెద్ద మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీకి రెండు మెగా సౌకర్యాల సముదాయాన్ని…

శ్మశాన వాటికలో ఇళ్ల స్థలాలా..?

Feb 28,2024 | 12:04

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని మారేపల్లి గ్రామంలో దాదాపుగా 16 కుటుబాలకు ప్రభుత్వం జగనన్న కాలనీ క్రింద ఇళ్ళ పట్టాలు మంజూరు చేసింది. సౌకర్యాలు…

కుప్పం చేరని కృష్ణా జలాలు !

Feb 28,2024 | 12:02

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ‘హంద్రీనీవా’ కృష్ణా జలాలు కుప్పంకు పూర్తి స్థాయిలో చేరుకోకపోవడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని రామకుప్పం మండలం…

మంత్రి అంబ’టీ’

Feb 28,2024 | 11:53

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : మంత్రి అంబటి రాంబాబు టీ మాస్టర్ గా మారారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంట్రల్ లో టీ దుకాణంలో మంత్రి…

ఎన్నికల నియమావళికి ముందే సిఎఎ నిబంధనలు జారీ

Feb 28,2024 | 11:48

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు సంబంధించిన నిబంధనలను ఎన్నికల ప్రవర్తనా నియమావళ్లి ఉనికిలోకి రాక ముందే దేశంపై రుద్దాలని బిజెపి…

ఆటో-బస్సు ఢీకొని ముగ్గురి మృతి.. 9 మందికి గాయాలు

Feb 28,2024 | 10:55

మోతె: సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.…

నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

Feb 28,2024 | 10:44

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి…

పేట్‌ బషీరాబాద్‌లో అగ్ని ప్రమాదం

Feb 28,2024 | 10:37

హైదరాబాద్ : పేట్‌ బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కాలనీలోని ఓ పండ్ల దుకాణం, మటన్‌ షాపు, స్క్రాప్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో…