లేటెస్ట్ న్యూస్

  • Home
  • పెరుగుతున్న ధరలు

లేటెస్ట్ న్యూస్

పెరుగుతున్న ధరలు

May 22,2024 | 08:04

ఇప్పటికే పెరుగుతున్న ఎండలకు తోడు నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయి. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువుల ధరలు పెరగబోతున్నాయన్న ఆర్థిక…

నివురుగప్పిన నిప్పు!

May 21,2024 | 23:32

-మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు -రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్‌ సెర్చ్‌ -సిఎస్‌తో భేటీ అయిన డిజిపి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు…

ఢిల్లీలో ‘ఉబర్‌ బస్సు’లకు అనుమతి

May 21,2024 | 23:05

– ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ ఆక్షేపణ – విరమించుకోవాలని కేజ్రీవాల్‌కు లేఖ న్యూఢిల్లీ : ఢిల్లీలో బస్సులు నడపడానికి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ ఉబర్‌కు అనుమతి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలపై…

విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు

May 21,2024 | 22:58

-గృహ సందర్శన పేరుతో రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమం – సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరి : ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బంధాలను…

మళ్లీ వైసిపిదే అధికారం -రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ

May 21,2024 | 22:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చేసిన అభివృద్ధిని చూపించి ఓటు అడిగిన ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని, ప్రధాని మోడీ కూడా అభివృద్ధి చూపకుండా రామాలయం, మైనార్టీలను బూచిగా చూపి…

తిరుమలకు చేరుకున్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 21,2024 | 22:35

– టిటిడి అధికారులు ఘన స్వాగతం ప్రజాశక్తి -తిరుమల :శ్రీవారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి పద్మావతి నగర్‌లోని…

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు- దేవినేని ఉమామహేశ్వరరావు

May 21,2024 | 22:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీని జగన్‌ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎం…

పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై ఆర్‌ఓలకు ఇసి సరైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలి

May 21,2024 | 22:05

అడిషనల్‌ సిఇఓకు టిడిపి వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:పోలింగ్‌ ఏజెంట్ల నియామకంపై ఆర్‌ఓలకు ఇసి సరైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల…

అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు తులసి హఠాన్మరణం

May 21,2024 | 21:58

– పలువురు సంతాపం ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా అధ్యక్షులు వై.తులసి (50) సోమవారం…