తాగునీటి సమస్యపై దృష్టిపెట్టాలి : టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. రైతులకు సాగునీరు లేదని,…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. రైతులకు సాగునీరు లేదని,…
వైసిపిలో చేరుతానని ప్రకటన ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్రెడ్డి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. త్వరలో వైసిపిలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.…
30 మందికి స్వల్ప గాయాలు ప్రజాశక్తి – ఆస్పరి (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది.…
ఆసీస్ చేతిలో భారత హాకీ జట్టుకు తప్పని ఓటమి సిడ్నీ: వరుస ఓటములకు చెక్ పెట్టాలని స్టార్ గోల్ కీపర్ శ్రీజేశ్ మైదానంలోకి అడుగిడినా.. భారత హాకీ…
ముంబయి: మహిళల ఇంటర్ జోనల్ మల్టీ-డే టోర్నమెంట్లో ఈస్ట్జోన్ మహిళలజట్టు తొలి ఇన్నింగ్స్లో 154పరుగులకే పరిమితమైంది. అంతకుముందు సౌత్జోన్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఈస్ట్జోన్ జట్టు భారీస్కోర్పై…
నింగ్బో(చైనా): ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్లో పివి సింధు శుభారంభం చేయగా.. పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఓటమిపాలయ్యాడు.…
‘అరణ్మనై’ తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది.…
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్, గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్ల ధరల…
ముంబయి : ఇరు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్), ఇన్వెస్కో ప్రకటించాయి. అలాగే ఇన్వెస్కో…