శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి మృతి
– 28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రామచంద్రపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా):రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి కోటిరాజు (58) మంగళవారం…
– 28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రామచంద్రపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా):రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి కోటిరాజు (58) మంగళవారం…
ప్రజాశక్తి – గార, శ్రీకాకుళం రూరల్ :వచ్చే ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో అవసరమైతే వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా…
– టిడిపి ముఖ్య నేతలతో భేటీ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి) నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిడిపి, జనసేన…
ఉత్తమ నటుడిగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు రావటం ఎంతో సంతోషదాయకమని బాలీవుడ్ హీరో షారూక్ఖాన్ అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్…
విజయవాడ : ప్రముఖ హీరో వరుణ్తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో…
కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”. ఈ…
ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.…
హైదరాబాద్ : ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. కాసేపటి క్రితమే జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.…
తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన…