లేటెస్ట్ న్యూస్

  • Home
  • శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి మృతి

లేటెస్ట్ న్యూస్

శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి మృతి

Feb 22,2024 | 08:08

– 28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రామచంద్రపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా):రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి కోటిరాజు (58) మంగళవారం…

వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలి- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

Feb 22,2024 | 08:08

ప్రజాశక్తి – గార, శ్రీకాకుళం రూరల్‌ :వచ్చే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైతే వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా…

 భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ సుడిగాలి పర్యటన

Feb 21,2024 | 21:10

– టిడిపి ముఖ్య నేతలతో భేటీ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి) నేతల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని టిడిపి, జనసేన…

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఎంతో ఇష్టం : షారూక్‌ఖాన్‌

Feb 21,2024 | 18:16

ఉత్తమ నటుడిగా దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు రావటం ఎంతో సంతోషదాయకమని బాలీవుడ్‌ హీరో షారూక్‌ఖాన్‌ అన్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌…

కుటుంబం ఆదేశిస్తే.. ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తా : వరుణ్‌తేజ్‌

Feb 21,2024 | 18:18

విజయవాడ : ప్రముఖ హీరో వరుణ్‌తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. ఈ సినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో…

“ఫియర్” మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Feb 21,2024 | 18:02

కాంచన 3, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలెంటెడ్ హీరోయిన్ వేదిక. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “ఫియర్”. ఈ…

విద్యుదాఘాతంతో రైతు మృతి

Feb 21,2024 | 18:05

ప్రజాశక్తి- దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామంలో బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతమునకు గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.…

ఉస్మానియా ఆస్పత్రి నుంచి జ్యోతి డిశ్చార్జ్‌..

Feb 21,2024 | 16:44

హైదరాబాద్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. కాసేపటి క్రితమే జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.…

ఈనెల 24న తిరుపతి నగర ఆవిర్భావ వేడుకలు : టీటీడీ చైర్మన్‌

Feb 21,2024 | 16:25

తిరుపతి : తిరుపతి ఆవిర్భావ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి అధికారులతో నిర్వహించిన…