లేటెస్ట్ న్యూస్

  • Home
  • మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

లేటెస్ట్ న్యూస్

మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

Mar 10,2024 | 15:46

ప్రకాశం : ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.…

ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేదు : షర్మిల

Mar 10,2024 | 15:28

విజయవాడ: అధికార పార్టీ వైసిపి ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు…

ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ : విజయసాయి రెడ్డి

Mar 10,2024 | 15:08

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల…

జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

Mar 10,2024 | 15:02

హనుమకొండ: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.…

రేపటి నుంచి 21 వరకు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

Mar 10,2024 | 14:51

తెలంగాణ: ఈనెల 11 నుండి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11న స్వస్తి వచనంతో బ్రహ్మౌత్సవాలు ప్రారంభం…

తెగించి పోరాడితేనే మహిళలకు రక్షణ : సీహెచ్ నర్సింగరావు

Mar 10,2024 | 14:40

పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలి విజయనగరంలో ప్రదర్శన,సదస్సులో పిలుపు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహిళలపై నేడు జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా,మహిళలు హక్కులు కాపాడుకోవడం కోసం తెగించి…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

Mar 10,2024 | 14:40

తిరుమల : వారంతపు సెలవు దినం కారణంగా తిరమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని…

బిఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి అంగీకారం

Mar 10,2024 | 13:42

తెలంగాణ : తెలంగాణలో బిఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్సీ అధినేత్రి మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.…

వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు : లోకేశ్‌

Mar 10,2024 | 13:01

ఉరవకొండ : వైసిపి నేతలు ఉరవకొండను దోచేస్తున్నారని.. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఆదివారం ఉరవకొండ…