లేటెస్ట్ న్యూస్

  • Home
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

లేటెస్ట్ న్యూస్

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 | 18:12

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు…

ఐదో రోజుకు గంగవరం పోర్టు కార్మికుల పోరాటం – సిపిఎం సంఘీభావం

Apr 13,2024 | 14:38

గంగవరం పోర్టు (విశాఖ) : అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు, జిపిఎల్‌, జిపిఎస్‌ పర్మినెంట్‌ కార్మికులతో పాటు కాంట్రాక్ట్‌ కార్మికులు, లోడిరగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాన్స్‌ పోర్టు,…

ఎన్‌టిఆర్‌ జిల్లాలో సిఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

Apr 13,2024 | 12:46

విజయవాడ : వైసిపి అధ్యక్షుడు, సిఎం వైఎస్‌.జగన్‌ చేపట్టిన ‘ మేమంతా సిద్ధం ‘ బస్సు యాత్ర 14వ రోజు శనివారం ఎన్‌టిఆర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈరోజు…

వైసిపికి మరో ఎమ్మెల్యే గుడ్‌ బై

Apr 13,2024 | 12:14

అమరావతి : వైసిపిని మరో ఎమ్మెల్యే గుడ్‌ బై చెప్పారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరులో…

ఎపిలో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : లోకేశ్‌

Apr 13,2024 | 11:57

అమరావతి : ఎపి లో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. శనివారం గుంటూరు జిల్లా…

బైక్‌ను ఢీకొట్టిన కారు – ముగ్గురు మృతి

Apr 13,2024 | 10:58

న్యూఢిల్లీ : బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న…

దువ్వాడ, విశాఖ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 13,2024 | 09:41

visaka : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనుందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ-కొల్లాం(08539) ప్రత్యేక…

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Apr 13,2024 | 08:40

ప్రజాశక్తి -యంత్రాంగం : ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. మరో ముగ్గురు బలవన్మరణానికి యత్నించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన…

బిజెపి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం : ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ

Apr 13,2024 | 08:36

ప్రజాశక్తి – విజయవాడ : కార్పొరేట్‌ శక్తులతో జతకట్టిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎం.వి.ఎస్‌.శర్మ అన్నారు. ఎన్నికల బాండ్ల…