లేటెస్ట్ న్యూస్

  • Home
  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. 13 మందికి గాయాలు

లేటెస్ట్ న్యూస్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. 13 మందికి గాయాలు

Jan 26,2024 | 15:48

చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢకొీన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13…

విడాకుల అనంతరం ఆసక్తికరంగా సానియా పోస్ట్‌

Jan 26,2024 | 16:07

ఇంటర్నెట్‌డెస్క్‌ : తన భర్త షోయబ్‌తో విడాకుల అనంతరం సానియామీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిసారి ఓ పోస్ట్‌ పెట్టింది. అద్దంలో తనను తాను చూసుకుంటున్న పిక్‌ని షేర్‌ చేసింది.…

కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

Jan 26,2024 | 15:30

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటి క్రితమే మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈనెల…

మరో 2,375 బస్సులు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటన..!

Jan 26,2024 | 15:26

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఆర్టీసీలో విడుతల వారీగా 2,375 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కేంద్ర…

కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై కీలక పరిణామం.. సీబీఐ కౌంటర్‌

Jan 26,2024 | 15:15

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.హైకోర్టుగానీ, రాష్ట్ర…

తిరుమలలో అన్నప్రసాదం విభాగం పునరుద్ధరణ : టీటీడీ ఈవో

Jan 26,2024 | 15:02

తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి…

వైఎస్‌ఆర్‌ పాలనకు జగన్‌ పాలనకు తేడా ఉంది : వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 14:51

విజయవాడ: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్‌ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి…

కాంగ్రెస్‌, బిజెపి మధ్య రహస్య మైత్రి బయటపడింది : కేటీఆర్‌

Jan 26,2024 | 14:45

హైదరాబాద్‌: గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రిప్లబిక్‌ డే సందర్భంగా…

పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది: వెంకయ్యనాయుడు

Jan 26,2024 | 14:36

హైదరాబాద్‌: ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు…