లేటెస్ట్ న్యూస్

  • Home
  • దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కొండా నరేంద్ర

లేటెస్ట్ న్యూస్

దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన కొండా నరేంద్ర

Apr 5,2024 | 11:07

ప్రజాశక్తి – బి.కొత్తకోట (అన్నమయ్య) : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ని తంబళ్లపల్లి నియోజకవర్గం,బి.కొత్తకోటకు చెందిన టిడిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండ నరేంద్ర…

దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించండి : కెటిఆర్‌

Apr 5,2024 | 08:51

తెలంగాణ : ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లాను తెలంగాణకు రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు…

ఎన్నికల శంఖారావం పూరిస్తున్నా : షర్మిల

Apr 5,2024 | 11:54

అమరావతి : ఎపిలో ఎన్నికల ప్రచారం జోరందుకున్న వేళ … ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు షర్మిల శుక్రవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ”దేవుడి దీవెనలతో, నాన్న…

నేడు కరీంనగర్‌లో కెసిఆర్‌ పర్యటన

Apr 5,2024 | 07:39

కరీంనగర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ శుక్రవారం పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం రోడ్డుమార్గంలో…

కష్టాల నిలయంగా టిడ్కో కాలనీ

Apr 5,2024 | 03:39

 గుడివాడలో అవస్థలు ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అభివృద్ధి కమిటీ పోరాటంతో వెలిగిన లైట్లు ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : రాష్ట్రంలో అతిపెద్దదైన గుడివాడ టిడ్కో కాలనీలో ప్రజల…

కూటమిలో మార్పులు చేర్పులు?

Apr 5,2024 | 11:55

 నర్సాపురం ఎంపి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు  మరికొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్ధులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన-బిజెపి కూటమిలో మార్పులు, చేర్పులు ఉంటుందనే చర్చ ఆయా పార్టీల్లో జరుగుతుంది.…

రెండో విడతకు ముగిసిన నామినేషన్ల ఘట్టం

Apr 5,2024 | 11:53

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడతకు సంబంధించి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల ఘట్టానికి గురువారంతో తెరపడింది. ఈ…

బిజెపి అవినీతి కథ @ వన్‌ క్లిక్‌!

Apr 5,2024 | 01:55

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బిజెపి నేతలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన వెబ్‌సైట్‌. www.corruptmodi.com  వెబ్‌సైట్‌ ఆంగ్ల అక్షర క్రమంలో ప్రతి అవినీతికి సంబంధించిన…

శాఖాహారానికి రెక్కలు

Apr 5,2024 | 01:50

 నెలలో ఏడు శాతం పెరిగిన ధరలు  క్రిసిల్‌ వెల్లడి న్యూఢిల్లీ : దేశంలో అహారోత్పత్తుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. గడిచిన మార్చిలో శాఖాహార ఆహార ధరలు ఏడు…