లేటెస్ట్ న్యూస్

  • Home
  • లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడి సోదాలు 

లేటెస్ట్ న్యూస్

లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడి సోదాలు 

Dec 5,2023 | 12:02

  న్యూఢిల్లీ :    లారెన్స్‌ బిష్ణోయ్  గ్యాంగ్‌పై మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు చేపట్టింది. హర్యానా, రాజస్థాన్‌లలో…

నష్టాన్ని మిగిల్చిన వాన .. వరి నూర్పిడి చేసిన రైతుల్లో ఆందోళన

Dec 5,2023 | 11:33

ప్రజాశక్తి-చాపాడు (కడప) : ఆరు కాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో మిచౌంగ్‌ తుఫాన్‌ రూపంలో వర్షం రావడంతో పంటలు నేలకొరుగుతున్నాయి. మండల పరిధిలో గత…

క్యూబాకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ పది లక్షల సంతకాల సేకరణ

Dec 5,2023 | 11:11

క్యూబా రాయబారికి అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్‌ కాస్ట్రో రూజ్‌ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్‌ఎఫ్‌ఐ…

ఆస్ట్రేలియా సెనెటర్‌గా భారత సంతతికి చెందిన దేవ్‌శర్మ ప్రమాణం

Dec 5,2023 | 11:05

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన మొదటి పార్లమెంట్‌ సభ్యుడు దేవ్‌శర్మ సోమవారం సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూ సౌత్‌ వేల్స్‌లో జరిగిన…

మృతదేహాలతో నిండిపోతున్న గాజా ఆస్పత్రులు

Dec 5,2023 | 11:01

ఇజ్రాయిల్‌ దాడుల్లో 3 రోజుల్లోనే 800మందికి పైగా మృతి గాజా : మృతదేహాలతో గాజా ఆస్పత్రులు నిండిపోతున్నాయని గాజా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మునీర్‌ అల్‌ బర్ష్‌…

ఇండియా ఫోరం బలోపేతానికి కృషి : సీతారాం ఏచూరి

Dec 5,2023 | 10:49

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇండియా ఫోరం బలోపేతం దేశానికి అవసరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ‘ఇండియా’…

ఉన్నత విద్య నుంచి 13వేల మంది అణగారిన విద్యార్థులు అవుట్‌ !

Dec 5,2023 | 10:40

న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల నుంచి గడచిన అయిదేళ్లలో 13వేల మంది ఎస్సీ, ఎస్టీ,ఓబిసి విద్యార్థులు చదువుకు మధ్యలో ఆపేసి బయటకొచ్చేశారు. లోక్‌సభలో…

సాంకేతిక లోపంతో కూలిన శిక్షణా హెలికాప్టర్‌

Dec 5,2023 | 10:34

 – ఇద్దరు పైలెట్లు సజీవ దహనం – పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : శిక్షణలో ఉన్న హెలికాప్టర్‌ సాంకేతిక లోపంతో…

అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ

Dec 5,2023 | 10:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన దృష్ట్యా అమరావతి అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర…