లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

లేటెస్ట్ న్యూస్

ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

Apr 13,2024 | 07:35

లక్నో : సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబం నుంచి కొత్త నాయకురాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరినీ ఆకర్షిస్తున్నారు. ములాయం కుమారుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి…

తొలి దశలో కేవలం 8 శాతం మహిళా అభ్యర్థులు

Apr 13,2024 | 07:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో…

సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

Apr 13,2024 | 07:34

– ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం…

జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు : ప్రధాని మోడీ

Apr 13,2024 | 07:33

ఉదంపూర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉథంపూర్‌ పట్టణంలో…

సిపిఎం అభిమాని ధూళిపాళ్ల కన్నుమూత

Apr 13,2024 | 07:31

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : సిపిఎం అభిమాని ధూళిపాళ్ల వెంకటేశ్వరరావు (92) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. విజయవాడ కస్తూరిబాయిపేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు…

సిబిఐ కస్టడికి కవిత

Apr 13,2024 | 07:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడు రోజుల పాటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సిబిఐ) కస్టడీకి అనుమతినిస్తూ…

ఇజ్రాయిల్‌, ఇరాన్‌లకు ప్రయాణం వద్దు : పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి

Apr 13,2024 | 07:28

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌, ఇరాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలకు ప్రయాణం చేయవద్దని పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ…

నస్రత్‌ శరణార్ధి శిబిరం, వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు

Apr 12,2024 | 23:24

31మంది మృతి గాజా : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులకు పాల్పడింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని పట్టణాలపైనా దాడులు జరిపింది. సెంట్రల్‌ గాజాలోని నస్రత్‌ శరణార్ధ…

మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్దరించడానికి ఎంవిఎ, ఇండియా పోరమ్‌లను గెలిపించండి

Apr 12,2024 | 23:16

తుషార్‌గాంధీ, జావేద్‌ ఆనంద్‌, తీస్తా సెతల్వాద్‌, స్వరా భాస్కర్‌సహా ప్రముఖుల బహిరంగ లేఖ ముంబయి : మసకబారిన మహారాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించడానికి మహా వికాస్‌ అఘాడి (ఎంవిఎ),…