భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి : ఐక్యరాజ్యసమితి
న్యూయార్క్ : భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్లో…