లేటెస్ట్ న్యూస్

  • Home
  • భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి : ఐక్యరాజ్యసమితి

లేటెస్ట్ న్యూస్

భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి : ఐక్యరాజ్యసమితి

Mar 29,2024 | 12:24

న్యూయార్క్‌ : భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్‌ డుజారిక్‌ తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో…

పార్టీలో నిఖార్సయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం : కెటిఆర్‌

Mar 29,2024 | 12:20

తెలంగాణ : ‘పార్టీలో నిఖార్సయిన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం’ అని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.…

పలు రైళ్లు రద్దు – మరికొన్ని దారిమళ్లింపు : రైల్వే అధికారులు

Mar 29,2024 | 11:31

అమరావతి : నైరుతి రైల్వే జోన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు, పాక్షిక రద్దుచేసి మరికొన్నింటిని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు శుక్రవారం…

Good Friday సందేశం – సిఎం జగన్‌ ట్వీట్‌

Mar 29,2024 | 11:22

కర్నూలు : గుడ్‌ ఫ్రైడే సందర్భంగా …. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. మానవాళి కోసం జీసస్‌ చేసిన త్యాగానికి గుర్తు…

రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు

Mar 29,2024 | 10:27

అప్రమత్తంగా ఉండండి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండలు తీవ్రమయ్యాయి. గురువారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా…

కెటిఆర్‌ పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు – కేసు నమోదు

Mar 29,2024 | 09:51

హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్‌…

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన రోజువారీ వేతనం

Mar 29,2024 | 08:59

-ఎపి, తెలంగాణలో రూ.28 చొప్పున పెంపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఉపాధి హామీ కూలీల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం, వారి రోజువారీ వేతనాలను స్వల్పంగా పెంచింది. వివిధ రాష్ట్రాలకు…

సరిహద్దుల నుంచి బలగాల పూర్తి ఉపసంహరణ

Mar 29,2024 | 08:58

ఇతర సమస్యలపైనా దృష్టి భారత్‌, చైనా వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో అంగీకారం న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద భద్రతా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం, ఇతర…

చింతలపూడిలో 563 సైకిళ్ళు స్వాధీనం

Mar 29,2024 | 08:57

ప్రజాశక్తి- పొన్నూరు రూరల్‌ (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌ మిల్లులో గురువారం సాయంత్రం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు…