లేటెస్ట్ న్యూస్

  • Home
  • మైనర్‌పై అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

లేటెస్ట్ న్యూస్

మైనర్‌పై అత్యాచారం కేసులో యుపి బిజెపి ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు

Dec 16,2023 | 09:29

లక్నో: మైనర్‌పై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాందులార్‌ గోండ్‌కు జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల…

ముందుగానే ఎన్నికలు : సిఎం జగన్‌

Dec 16,2023 | 09:17

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గతంతో పోలిస్తే సాధారణ ఎన్నికలు కొంత ముందుగా జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నట్లు సమాచారం. కేబినెట్‌…

ఎక్కడికక్కడ ప్రతిఘటన

Dec 16,2023 | 09:13

అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టడాన్ని అడ్డుకున్న ప్రజలు నిలదీతతో పలుచోట్ల వెనక్కి తగ్గిన అధికారులు ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రభుత్వం సమ్మెను పరిష్కరించాల్సిందిపోయి అంగన్‌వాడీ కేంద్రాలను అధికారులతో…

నా సామి రంగలో అంజిగా నరేష్‌

Dec 16,2023 | 08:26

హీరో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజరు బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. నరేష్‌ ఈ సినిమాలో కీలక పాత్ర…

ధనుష్‌ ‘డి-50’ షూటింగ్‌ పూర్తి

Dec 16,2023 | 08:27

తమిళ నటుడు ధనుష్‌, స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘డిా50’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. తాజాగా దీని షూటింగ్‌…

కావాలనే అమ్మను దూరం పెట్టా : జాన్వీ కపూర్‌’

Dec 16,2023 | 08:25

నేను శ్రీదేవి కుమార్తెను కావడంతోనే నాకు అవకాశాలు వచ్చాయని అందరూ అనుకున్నారు. అందుకే అమ్మను దూరం పెట్టాను. ఆమె నుంచి ఎలాంటి సాయం తీసుకోకూడదనుకున్నాను. ఆమెలా కాకుండా…

జగన్‌ కేసుల విచారణ మూడు నెలలకు వాయిదా : హైకోర్టు

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరోమాజీ ఎంపి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిల్‌తో కలిపి ఆంధ్రప్రదేశ్‌ సిఎం జగన్‌మోహన్‌ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణ…

ఎఐకెఎస్‌ పతాకావిష్కరణ -జాతీయ కౌన్సిల్‌లో అమరవీరులకు నివాళి

Dec 16,2023 | 08:24

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి: ఎఐకెఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు కర్నూలులోని శంకరయ్య నగర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభసూచికగా తొలుత ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పతాకాన్ని…

భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించాలి

Dec 16,2023 | 08:23

– ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అక్టోబరు 31 నుండి అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల…