లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎన్నికల వేళ బిజెపికి కోట్లు కుమ్మరింత

లేటెస్ట్ న్యూస్

ఎన్నికల వేళ బిజెపికి కోట్లు కుమ్మరింత

Mar 23,2024 | 23:06

– 2019 లోక్‌సభ ఎన్నికల్లో కార్పొరేట్‌ కంపెనీల తీరు – నాడు ఎన్నికల బాండ్లలో 93 శాతం నిధులు కమలానికే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆదివాసీల హక్కులను హరించి,…

కేంద్రంలో మార్పు ఖాయం

Mar 23,2024 | 22:40

– ‘ఇండియా’ విజయభేరి తథ్యం – ‘దిండిగల్‌’ సభలో ఫోరం నేతలు చెన్నయ్ : ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యంత నిరంకుశంగా పాలన సాగిస్తున్న కేంద్రంలోని అధికార…

పబ్లిక్‌ సెక్టార్‌ను ధ్వంసం చేస్తున్న బిజెపిని ఓడించండి

Mar 23,2024 | 22:34

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు – విశాఖలో జిఐఇఎ 17వ జనరల్‌ కాన్ఫరెన్స్‌ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ,…

సిఎఎపై పోరులో కాంగ్రెస్‌ వాణి ఏది? – నిలదీసిన విజయన్‌

Mar 23,2024 | 22:44

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై పోరాటంలో కాంగ్రెస్‌ వాణి తగినంతగా వినిపించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎఎ…

అండగా నిలిచే పార్టీలకే మద్దతు – జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘం నిర్ణయం

Mar 23,2024 | 23:29

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ :జయలక్ష్మి కో-ఆపరేటివ్‌ సొసైటీ బాధితులకు అండగా నిలిచే రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని సొసైటీ బాధిత సంఘం సభ్యులు తెలిపారు.…

పోలవరం సమస్యల పరిష్కారానికి కృషి -పవన్‌కల్యాణ్‌

Mar 23,2024 | 21:16

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :తమ కూటమి గెలిచి, అధికారంలోకి వస్తే పోలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళగిరి…

గవర్నర్‌కు స్వల్ప అస్వస్థత

Mar 23,2024 | 21:12

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మణిపాల్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. సాధారణ మెడికల్‌ చెకప్‌లో భాగంగానే మణిపాల్‌…

తెలంగాణ నుంచే కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

Mar 23,2024 | 22:36

– ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో బహిరంగ సభ – హాజరుకానున్న రాహుల్‌, ఖర్గే ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:అధికార కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రం నుంచే దేశ…

సంపూర్ణ వందేమాతరం గీతాలాపనతో బాలగాయకుడు ధీరజ్‌ ప్రపంచ రికార్డు

Mar 23,2024 | 21:10

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :భారత జాతీయోద్యమ స్ఫూర్తి రగిల్చిన వందేమాతర గీతాన్ని నిర్విరామంగా 77 సార్లు ఆలపించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు విశాఖకు చెందిన బాల…