లేటెస్ట్ న్యూస్

  • Home
  • నేడు ఢిల్లీకి రేవంత్‌ రెడ్డి…

లేటెస్ట్ న్యూస్

నేడు ఢిల్లీకి రేవంత్‌ రెడ్డి…

Dec 19,2023 | 11:14

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ,…

గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

Dec 19,2023 | 11:13

తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో…

సీటు వస్తుందా ? రాదా ?

Dec 19,2023 | 11:06

పొత్తు నేపథ్యంలో టిడిపి నేతల్లో గుబులు జనసేన ఎన్ని అడుగుతుందనే ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్న…

రూ.1400 కోట్ల అవినీతి

Dec 19,2023 | 11:02

ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అశోక్‌రెడ్డి వైసిపి రెబల్‌ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌ రెడ్డి ఆరోపణ ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మార్కాపురం…

ఇంధనశాఖ అధికారులకు సిఎం అభినందన

Dec 19,2023 | 10:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌-2023లో అత్యుత్తమ ఇంధన సామర్ధ్య అవార్డును అందుకున్న నేపథ్యంలో ఇంధనశాఖ అధికారు లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఇటీవల…

విశాఖ ఉక్కుకు భూములు బదలాయించం

Dec 19,2023 | 10:53

 రాజ్యసభలో కేంద్ర మంత్రి ఫగన్‌ సిమగ్‌ కులస్తే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే…

సోమిరెడ్డి దీక్ష భగ్నానికి యత్నం

Dec 19,2023 | 10:50

శిబిరం వద్ద కార్లపై దాడి అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజాశక్తి-పొదలకూరు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా పొదలకూరులో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా మాజీ మంత్రి సోమిరెడ్డి…

సంప్రదాయవాద రాజ్యాంగానికి తిరస్కరణ

Dec 19,2023 | 10:50

రిఫరెండంలో వ్యతిరేకించిన 55.8 శాతం మంది చిలీ ఓటర్లు శాంటియాగో : సంప్రదాయవాదంతో రచించిన రాజ్యాంగాన్ని చిలీ ఓటర్లు తిరస్కరించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన రిఫరెండంలో…

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Dec 19,2023 | 10:42

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా నేడు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవలు రద్దు చేసిన టీటీడీ…